Home Search
తెలంగాణలో - search results
If you're not happy with the results, please do another search
ఆర్టీసీ ఉద్యోగుల తొలగింపు ఆందోళనకరం – పవన్ కళ్యాణ్
తెలంగాణలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మెపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆర్టీసీ ఉద్యోగులను తొలగిస్తూ తీసుకున్న నిర్ణయం ఆందోళనకరమని ఆయన అన్నారు. జరుగుతున్న సమ్మె పై స్పందిస్తూ జనసేన పార్టీ ఓ...
హుజూర్నగర్ ఎన్నికల ప్రచారానికి రానున్న బాలకృష్ణ?
హుజూర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో అక్టోబర్ 21న ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న చావా కిరణ్మయికి మద్దతుగా ప్రముఖు సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ...
సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం, ఆర్టీసీ కార్మికులకు షాక్
అక్టోబర్ 5వ తేదీ నుంచి మొదలైన ఆర్టీసీ కార్మికుల సమ్మెపై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ చరిత్రలో ఇకపై ఒక నూతనాధ్యాయాన్ని ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా...
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె
తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె కొనసాగుతుంది. అక్టోబర్ 4, శుక్రవారం నాడు త్రిసభ్య కమిటీతో కార్మిక సంఘాలు జరిపిన చర్చలు విఫలం అవ్వడంతో 5వ తేదీ నుంచి సమ్మెకు వెళ్లాలని ఆర్టీసీ కార్మిక...
పారిశ్రామిక పాలసీల్లో తెలంగాణ దేశానికే ఆదర్శం
తెలంగాణ గత ఐదున్నర సంవత్సరాలుగా అద్భుతమైన పారిశ్రామిక ప్రగతిని సాధిస్తుందని తెలంగాణ పరిశ్రమల, మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కే.టి రామారావు అన్నారు. అక్టోబర్ 3, గురువారం నాడు ఢిల్లీలో వరల్డ్ ఎకనామిక్...
అక్టోబర్ 5నుంచి టీఎస్ఆర్టీసీ సమ్మె
తెలంగాణలో ఆర్టీసీ యాజమాన్యానికి కొన్ని రోజుల క్రితమే టీఎంయూ, టీజేఎంయూ, ఈయూ, ఎస్డబ్ల్యూఎఫ్ యూనియన్లు సమ్మె నోటీసు అందజేసిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో అక్టోబర్ 5వ తేదీ ఉదయం నుంచి సమ్మెకు...
పోలవరం ప్రాజెక్టుపై ఎన్జీటీలో విచారణ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి దాఖలైన పలు రకాల పిటిషన్లపై సెప్టెంబర్ 27 శుక్రవారం నాడు జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) విచారణ చేపట్టింది. పోలవరం ప్రాజెక్టు వ్యర్ధాల...
హాస్యనటుడు వేణుమాధవ్ కన్నుమూత
ప్రముఖ తెలుగు హాస్యనటుడు వేణుమాధవ్ కన్నుమూశారు. గత కొంత కాలంగా కాలేయ వ్యాధితో బాధపడుతున్న ఆయనకు, కిడ్నీ సమస్యలు కూడ తలెత్తడంతో కుటుంబసభ్యులు ఈ నెల 6వ తేదీన యశోదా ఆసుపత్రిలో చేర్పించారు....
పద్మావతి రెడ్డికే హుజూర్నగర్ టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ అధిష్టానం
నల్గొండ జిల్లాలోని హుజూర్నగర్ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉత్తమ్కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి రెడ్డి పేరును కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. పద్మావతి రెడ్డి అభ్యర్థిత్వానికి...
న్యూజెర్సీ రాష్ర్టంతో తెలంగాణ ఒప్పందం
అమెరికాలోని న్యూజెర్సీ రాష్ర్టంతో తెలంగాణ రాష్ర్టం సిస్టర్ స్టేట్ పార్టనర్ షిప్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నది. ఈరోజు హైదరాబాద్ లో జరిగిన సమావేశంలో న్యూజెర్సీ గవర్నర్ నేతృత్వంలో తెలంగాణలో పర్యటిస్తున్న బృందం, పురపాలకశాఖ మంత్రి...