Home Search
కెసిఆర్ - search results
If you're not happy with the results, please do another search
కాళేశ్వరం ఎత్తి దింపుడు ప్రాజెక్టులా మారింది
కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు బండారు దత్తాత్రేయ విమర్శించారు. ఆదివారం నాడు బండారు దత్తాత్రేయ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ,...
గుత్తా సుఖేందర్ రెడ్డి కి ఎమ్మెల్సీగా అవకాశం
గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీ యాదవరెడ్డి టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరడంతో, టిఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు మేరకు అప్పటి శాసనమండలి ఛైర్మన్ స్వామి గౌడ్ యాదవరెడ్డి పై అనర్హత వేటు...
కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి కన్నుమూత
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి, గత కొద్దీ రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం, జూలై 28 తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. 1942 జనవరి 16న నల్గొండ...
పురపాలక ఎన్నికలలో తెరాస జెండా ఎగరాలి
జూలై 26 న తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా జరిగిన పార్టీ సభ్యత్వ నమోదు నివేదికలను సమీక్షించారు. ప్రతి నియోజకవర్గానికి చెందిన సంబంధిత ఇంచార్జ్...
తెలంగాణ సచివాలయ ముట్టడి, నాయకుల అరెస్ట్
తెలంగాణ ప్రభుత్వం కొత్తగా అసెంబ్లీ, సచివాలయ భవనాలు నిర్మించాలని నిర్ణయించిన నేపథ్యంలో, తెలంగాణ విపక్ష పార్టీలు పాత భవనాలే ఉంచాలని కొత్తవి అవసరం లేదని పోరాటం చేస్తున్నారు. ప్రజాస్వామిక తెలంగాణ వేదిక పేరుతో...
కొత్త పురపాలక చట్టానికి సవరణలు చెప్పిన గవర్నర్ నరసింహన్
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఇటీవలే రెండు రోజుల పాటు ప్రత్యేక శాసన సభ, శాసన మండలి సమావేశాలు ఏర్పాటు చేసి నూతనంగా రూపొందించిన పురపాలక చట్టం బిల్లు ప్రవేశ పెట్టి, సభ్యులతో చర్చించి...
తెలంగాణాలో ఆసరా పింఛన్ల పంపీణీ
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్ల ఉత్తర్వులు పంపిణీ కార్యక్రమం జరిగింది, ఇటీవల తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేస్తూ, అన్ని రకాల పింఛన్ల పెంపుకు సంబంధించిన ఉత్తర్వులను,...
కొత్త పురపాలక చట్టం ఆపాలని గవర్నర్ ని కోరిన భాజపా నేతలు
మాజీ మంత్రి, సీనియర్ బిజెపి నాయకుడు బండారు దత్తాత్రేయ నేతృత్వంలో తెలంగాణ బిజెపి నేతలు గవర్నర్ ని కలిశారు. శాసనసభలో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశ పెట్టగా ఆమోదం పొందిన కొత్త పురపాలక చట్టం...
పింఛన్లు పెంపు, వయో పరిమితి 57 ఏండ్లకు తగ్గింపు
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆధ్వర్యంలో బుధవారం నాడు ప్రగతి భవన్ లో రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం జరిగింది, ఈ సమావేశం దాదాపు ఐదు గంటల పాటు కొనసాగింది. ఇందులో పలు కీలక...
హైదరాబాద్ నీటి అవసరాలకు కాళేశ్వరం ఉందన్న కేటీఆర్
టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు ట్విట్టర్ లో కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి పోస్ట్ చేసారు.' ఇంత తక్కువ వర్షాలు పడుతున్న కాలంలో, గోదావరిలో అసలు ఏమాత్రం వరద రాని సీజన్...