Home Search
ధర్మవరం - search results
If you're not happy with the results, please do another search
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్వీట్, ఏపీ మంత్రి పేర్ని నాని కౌంటర్
ఇటీవల జరిగిన రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పలు అంశాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం, కొందరు మంత్రులపై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే....
అక్టోబర్ 2న రెండు జిల్లాల్లో రహదారుల మరమ్మతుల కార్యక్రమంలో పాల్గొననున్న పవన్ కళ్యాణ్
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2వ తేదీన రాష్ట్రంలోని రెండు జిల్లాల్లో శ్రమదానం చేయనున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది....
మత్స్యకారులకు బాసటగా నిలుస్తున్న మొబైల్ ఫిష్ రిటేల్ ఔట్ లెట్ వెహికిల్స్ : మంత్రి హరీశ్ రావు
ఇప్పటి వరకూ చేపలను దిగుమతి చేసుకునే తెలంగాణ రాష్ట్రం, ఇవాళ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. మత్స్యకారుల బాసటగా మొబైల్ ఫిష్ రిటేల్...
ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న కార్పొరేషన్స్, మున్సిపాలిటీల వివరాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో “ఫ్యాన్” హవానే కొనసాగించి, ఏపీ మున్సిపల్ ఎన్నికల...
పండుగల సమయంలో నడిచే స్పెషల్ రైళ్ల జాబితా ఇదే …
కరోనా వ్యాప్తి నేపథ్యంలో నిలిచిపోయిన రైలు సేవలను కేంద్రం దశలవారీగా ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దసరా, దీపావళి పండుగలు దగ్గరకొస్తుండడంతో మరికొన్ని రైళ్లు నడిపేందుకు అన్ని జోన్లకు రైల్వే శాఖ...
ఏపీలో జిల్లాల వారీగా కరోనా ప్రభావిత మండలాల జాబితా …
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 20, బుధవారం ఉదయానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2407 కు చేరినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. కరోనా వైరస్ వలన ఇప్పటివరకు రాష్ట్రంలో మరణించిన...
ఏపీలో కరోనా ప్రభావిత మండలాల జాబితా ఇదే…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 20, బుధవారం ఉదయానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2407 కు చేరినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. కరోనా వైరస్ వలన ఇప్పటివరకు రాష్ట్రంలో మరణించిన...
మే 12 నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా నడిచే రైళ్ల జాబితా ఇదే…
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా విధించిన మూడో విడత లాక్డౌన్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం కొన్ని సడలింపులను ప్రకటించింది. దీంతో మే 12వ తేదీ నుంచి క్రమంగా ప్రయాణీకుల రైలు...
రాజధాని తరలింపుపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ రోజు రాజధాని అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో కేంద్రప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించాలని డిమాండ్ చేశారు. విభజన చట్టం ప్రకారం రాజధాని...
నేతన్న నేస్తం దరఖాస్తు గడువు జనవరి 20 వరకు పెంపు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిసెంబర్ 21 నాడు అనంతపురం జిల్లాలోని ధర్మవరంలో ‘వైఎస్ఆర్ నేతన్న నేస్తం’ పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా మగ్గం ఉన్న...