Home Search
ధర్మవరం - search results
If you're not happy with the results, please do another search
వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు పరుగులు
విజయవాడ టూ చెన్నై, హైదరాబాద్ టూ బెంగళూరు మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ పరుగులు పెట్టేందుకు ముహుర్తం ఖరారయిపోయింది. సెప్టెంబర్ 24న ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా వివిధ మార్గాల్లో ఏకంగా...
జనసేనలో చేరనున్న వైసీపీ ముఖ్య నేత
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జనసేన పార్టీ తన బలం ఏంటో చూపించే ప్రయత్నం చేస్తోంది. ఇతర పార్టీలకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చే దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే వైసీపీ కీలక నేత...
మరో వందేభారత్ సిద్దం.. ఏడు గంటల్లో భాగ్యనగరం నుంచి బెంగళూరుకు
తెలుగు రాష్ట్రాల్లో మూడో వందేభారత్ పట్టాలెక్కనుంది. రెండు ఐటీ సిటీల మధ్య వందేభారత్ కోసం చాలా రోజలుగా ప్రయాణీకులు నిరీక్షిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి రూట్ మ్యాప్ ఖరారైంది. ట్రయిల్ రన్ పూర్తయింది....
కడప సీబీఆర్ ప్రాజెక్ట్ వద్ద ‘జెట్టీ’ని ప్రారంభించిన సీఎం జగన్, సరదాగా చిత్రావతి నదిలో కొద్దిసేపు బోటింగ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండు రోజుల వైఎస్ఆర్ కడప జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం సీబీఆర్ ప్రాజెక్టుని సందర్శించారు. ఈ సందర్భంగా ఏపీ టూరిజం శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన...
ఢిల్లీలో మొదలైన 41వ భారత అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన.. ఏపీ పెవిలియన్ ప్రారంభించిన ఆర్థిక మంత్రి బుగ్గన
మంగళవారం ఢిల్లీలోని ప్రగతి మైదాన్లో 41వ భారత అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన (ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ - ఐఐటీఎఫ్)-2022 ప్రారంభమైంది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ మంగళవారం...
జనసేన కౌలు రైతుల భరోసా యాత్ర, రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం అందించిన పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం అనంతపురం జిల్లాలో కౌలు రైతుల భరోసా యాత్ర ప్రారంభించారు . ముందుగా కౌలు రైతుల భరోసా యాత్ర కోసం పుట్టపర్తి విమానాశ్రయంకు చేరుకున్న పవన్ కళ్యాణ్...
రేపు అనంతపురం జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన, కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థికసాయం అందజేత
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు (ఏప్రిల్ 12, మంగళవారం) అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆ జిల్లాలోప్రాణాలు తీసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించనున్నారు. ఈ...
ఆంధప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటుకు ముహూర్తం ఖరారు, ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటుకు ముహూర్తం ఖరారయింది. ప్రస్తుతమున్న 13 జిల్లాలను పునర్వ్యవస్థీకరించి మొత్తం 26 జిల్లాలు ఏర్పాటు చేయనున్నారు. ఏప్రిల్ 4, సోమవారం ఉదయం 9.05 గంటల నుంచి 9.45...
కరోనా బారిన పడిన పరిటాల శ్రీరామ్
టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్కు కరోనా సోకింది. స్వల్ప లక్షణాలు ఉండడంతో పరీక్షలు చేయించుకున్న శ్రీరామ్కు కోవిడ్-19 పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో...
ప్రతి పేదవారికి సొంత ఇల్లు మా ధ్యేయం : సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ‘జగనన్న స్మార్ట్ టౌన్షిప్' పథకానికి ప్రభత్వం శ్రీకారం చుట్టింది. జగనన్న స్మార్ట్ టౌన్షిప్ కు సంబంధించిన లేఅవుట్లు, వెబ్సైట్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లాంఛనంగా నేడు ప్రారంభించారు. ఈ స్మార్ట్...