Home Search
రాజీవ్ కుమార్ - search results
If you're not happy with the results, please do another search
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల, ఒకే విడతలో నవంబర్ 12న పోలింగ్
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు (అక్టోబర్ 14, శుక్రవారం) విడుదల చేసింది. కేంద్ర ఎన్నికల...
కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా పలు రాజకీయపార్టీల గుర్తింపు రద్దు
కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా క్రియాశీలకంగా లేని పలు పార్టీల గుర్తింపు రద్దు చేసింది. ఈ మేరకు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మరియు ఎన్నికల కమిషనర్...
ఉప రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల, ఆగస్టు 6వ తేదీన ఓటింగ్
దేశ ఉప రాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్ విడుదల చేసింది. ప్రస్తుత భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు పదవీ కాలం ఆగస్టు 10, 2022తో ముగియనుంది. భారత రాజ్యాంగంలోని...
దేశ 16వ రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ, జూలై 18వ తేదీన ఓటింగ్
దేశ రాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్ విడుదల చేసింది. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ దేశ 16వ రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన...
దావోస్ చేరుకున్న ఏపీ సీఎం జగన్.. నేడు డబ్ల్యూఈఎఫ్తో కీలక ఒప్పందం
ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దావోస్ చేరుకున్నారు. ఈరోజు నుంచి ప్రారంభమయ్యే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఆయన పాల్గొంటున్నారు. సీఎం హోదాలో జగన్...
సహజ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై నీతి ఆయోగ్ సదస్సు.. వీడియో కాన్పరెన్స్ ద్వారా పాల్గొన్న సీఎం జగన్
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా.. నీతి ఆయోగ్ సోమవారం ‘వినూత్న వ్యవసాయం’పై ఒక రోజు జాతీయ వర్క్షాప్ను నిర్వహించింది. దీనిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని క్యాంప్...
రోడ్ షోలు, పాదయాత్రలు, ఊరేగింపులపై నిషేధం కొనసాగింపు, 1000 మందితో బహిరంగ సభలకు అనుమతి
ఉత్తర్ ప్రదేశ్, గోవా, మణిపూర్, పంజాబ్, ఉత్తరాఖండ్ వంటి 5 రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం నాడు ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర,...
5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఈసీ
గోవా, పంజాబ్, మణిపూర్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో శాసన సభ ఎన్నికల షెడ్యూలును ఎన్నికల కమిషన్ ప్రకటించింది. 2024లో జరిగే లోక్సభ సాధారణ ఎన్నికల కోసం ప్రజల నాడిని తెలుసుకోవడానికి ఈ శాసన...
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ ఆరవ పాలకమండలి సమావేశం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఫిబ్రవరి 20, శనివారం ఉదయం నీతి ఆయోగ్ ఆరవ పాలక మండలి సమావేశం జరిగింది. వీడియోకాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, దేశ...
సీఎం కేసీఆర్ ను కలిసి పలు అంశాలపై చర్చించిన నీతి ఆయోగ్ బృందం
నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ కుమార్, అడ్వైజర్ అవినాష్ మిశ్రా, కన్సల్టెంట్ డాక్టర్ నమ్రత సింగ్ పన్వార్, రీసెర్చి ఆఫీసర్ కామరాజు, వైస్ చైర్మన్ పీఎస్ రవీంద్ర ప్రతాప్ సింగ్...