Home Search
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ - search results
If you're not happy with the results, please do another search
భారత రాష్ట్రపతి త్వరలో హైదరాబాద్ పర్యటన
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ త్వరలో హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆరు రోజుల పాటు దక్షిణ భారతదేశంలో గడపనున్నారు. ఈ సందర్భంగా, రాష్ట్రపతి శీతాకాల విడిది షెడ్యూల్ను ఖరారు చేశారు....
12 మంది కేంద్రమంత్రుల రాజీనామాలకు రాష్ట్రపతి ఆమోదం
కేంద్ర కేబినెట్ విస్తరణలో భాగంగా 43 మంది కొత్త కేంద్రమంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో కేబినెట్ విస్తరణకు ముందు పలువురు కేంద్ర మంత్రులు, కేంద్ర సహాయమంత్రులు తమ పదవులకు రాజీనామా...
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కు విజయవంతంగా బైపాస్ సర్జరీ
భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కు ఎయిమ్స్ ఆసుపత్రి వైద్యులు విజయవంతంగా బైపాస్ సర్జరీ నిర్వహించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటన విడుదల చేసింది. "రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈ...
మొతేరా స్టేడియంను ప్రారంభించిన రాష్ట్రపతి, నరేంద్ర మోదీ స్టేడియంగా పేరు మార్పు
ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంగా గుర్తింపు పొందిన గుజరాత్ లోని అహ్మదాబాద్లో గల మొతేరా క్రికెట్ స్టేడియంను బుధవారం ఉదయం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రారంభించారు. వర్చువల్ గా జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర...
నవంబర్ 24న తిరుమలకు రానున్న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్
భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నవంబర్ 24 వ తేదీన శ్రీవారి దర్శనార్థం తిరుమలకు రానున్నారు. ఈ పర్యటనలో తిరుమల, తిరుచానూరు ఆలయాలను రాష్ట్రపతి దర్శించుకోనున్నారు. రేణిగుంట విమానాశ్రయంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్...
నేడు హైదరాబాద్లో రాష్ట్రపతి పర్యటన
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రెండు రోజుల పాటు హైదరాబాద్ లో పర్యటించనున్నారు. ఫిబ్రవరి 1, శనివారం మధ్యాహ్నం 3.20 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం రాష్ట్రపతి నిలయానికి చేరుకొని ఈ రోజు...
నిర్భయ దోషి ముఖేశ్ సింగ్ క్షమాభిక్షను తిరస్కరించిన రాష్ట్రపతి
2012లో నిర్భయ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు జనవరి 7న నలుగురు దోషులకు డెత్ వారెంట్ జారీ...
లచిత్ బోర్ఫుకాన్ 400వ జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఉదయం న్యూ ఢిల్లీలో లచిత్ బోర్ఫుకాన్ 400వ జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో ప్రసంగించారు. అస్సాంలోని పూర్వపు అహోం రాజ్యానికి చెందిన జనరల్, పరాక్రమశాలి లచిత్ బోర్ఫుకాన్...
జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన పలువురు ప్రముఖులు
భారతదేశ వ్యాప్తంగా జాతిపిత మహాత్మా గాంధీ 153వ జయంతి వేడుకలను ఘనంగా జరుగుతున్నాయి. మహాత్మా గాంధీ దేశానికి సేవలను, ఆయన ఆశయాలను ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని రాజ్ఘాట్ వద్ద గాంధీజీకి...
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ గా ప్రమాణస్వీకారం చేసిన వినయ్ కుమార్ సక్సేనా
ఢిల్లీ 22వ లెఫ్టినెంట్ గవర్నర్ గా వినయ్ కుమార్ సక్సేనాను నియమిస్తున్నట్టు మే 23న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కార్యాలయం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం నాడు ఢిల్లీ లెఫ్టినెంట్...