Home Search
సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
సెప్టెంబర్ నుంచి విశాఖలోనే ఉంటా, అక్కడినుంచే పాలన కొనసాగిస్తా – శ్రీకాకుళం జిల్లా పర్యటనలో సీఎం జగన్
సెప్టెంబర్ నుంచి విశాఖలోనే ఉంటానని, అక్కడినుంచే పాలన కొనసాగిస్తానని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈమేరకు ఆయన శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా రూ. 4,362 కోట్ల వ్యయంతో...
సీఎం జగన్ లండన్ పర్యటన రద్దు, అవసరమైతే రెండు రోజుల్లో ఢిల్లీకి.. ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి కీలక...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ పర్యటన రద్దు చేసుకున్నారని, అవసరమైతే మరో రెండు రోజుల్లో ఢిల్లీకి వెళ్లే అవకాశం కూడా ఉందని తెలిపారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (సీఎస్)...
రేపు శ్రీకాకుళం జిల్లా పర్యటనకు సీఎం జగన్.. మూలపేట గ్రీన్ఫీల్డ్ పోర్టుకు శంకుస్థాపన, షెడ్యూల్ ఇదే..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన జిల్లాలో ప్రభుత్వం చేపపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ప్రధానంగా సంతబొమ్మాళి మండలం మూలపేటలోని...
రంజాన్ మాసం సందర్భంగా.. విజయవాడలో ఏపీ ప్రభుత్వం ఇఫ్తార్ విందు, పాల్గొన్న సీఎం జగన్
పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది. సోమవారం రాత్రి విజయవాడలోని విద్యాధరపురంలో గల మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి...
అగ్ర వర్ణాల్లోని పేద మహిళలను ఆదుకునేందుకే ‘వైఎస్సార్ ఈబీసీ నేస్తం’ పథకం తీసుకొచ్చాం – సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం మార్కాపురంలో పర్యటనకు విచ్చేశారు. పర్యటనలో భాగంగా ఆయన ‘వైఎస్సార్ ఈబీసీ నేస్తం’ పథకం కింద రెండో విడత నిధులు విడుదల చేశారు. ఈ...
ఏప్రిల్ 12న మార్కాపురం పర్యటనకు సీఎం జగన్.. ఈబీసీ నేస్తం రెండో విడత నిధులు విడుదల
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏప్రిల్ 12న మార్కాపురంలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన 'వైఎస్సార్ ఈబీసీ నేస్తం' పథకం రెండో విడత నిధులు విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో...
ఏపీలో రేపటినుంచి 7 లక్షలమంది గృహసారథులతో ‘జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం’ – సజ్జల రామకృష్ణారెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన సాగుతున్నదని పేర్కొన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ) ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు...
రేపు ఒంటిమిట్టకు సీఎం జగన్.. కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు హాజరు, పట్టు వస్త్రాలు సమర్పణ
ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ కడప జిల్లాలో శ్రీరామ నవమి సందర్భంగా ఆంధ్ర భద్రాద్రిగా ప్రసిద్ధి చెందిన వొంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయ వార్షిక (శ్రీరామనవమి) బ్రహ్మోత్సవాలు మార్చి 30న ఘనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే....
మనం అలా చేస్తే.. 175కి 175 స్థానాలు గెలవడం సాధ్యమే – ‘గడప గడపకు మన ప్రభుత్వం’ సమీక్షలో...
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్సీపీ) అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో 175 సీట్లకు గాను 175 సీట్లు గెలవడం సాధ్యమేనని మరోసారి పేర్కొన్నారు....
నేడు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలతో సీఎం జగన్ కీలక సమావేశం
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం కీలక సమావేశం ఏర్పాటు చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించనున్న ఈ సమావేశానికి ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు,...