Home Search
సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణతో ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు – సజ్జల రామకృష్ణారెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అవినాష్ రెడ్డిపై జరుగుతున్న సీబీఐ విచారణ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి...
రేపు విజయవాడలో ‘వాలంటీర్లకు వందనం’ కార్యక్రమం.. ప్రారంభించనున్న సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (శుక్రవారం, మే 19, 2023) విజయవాడలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన 'వాలంటీర్లకు వందనం' కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. నగరంలోని ఏ ప్లస్...
రేపు బాపట్లకు సీఎం జగన్.. నిజాంపట్నంలో వైఎస్సార్ మత్స్యకార భరోసా నగదు జమ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన నిజాంపట్నంలో మత్స్యకార కుటుంబాలకు 'వైఎస్సార్ మత్స్యకార భరోసా' పథకం కింద ఐదో విడత నగదు...
విజయవాడలో శ్రీ లక్ష్మీ మహా యజ్ఞం ప్రారంభం.. పాల్గొని యజ్ఞ సంకల్పం తీసుకున్న సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీలక్ష్మీ మహా యజ్ఞం ప్రారంభం అయింది. విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో నేటి నుంచి ఆరురోజుల పాటు అనగా.. మే 12 నుంచి...
రేపటి నుంచి విజయవాడలో చండీ, రుద్ర, రాజ శ్యామల, సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహా యజ్ఞం.. పాల్గొననున్న...
ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రేపటి (శుక్రవారం, మే 12, 2023) నుంచి శ్రీలక్ష్మీ మహా యజ్ఞం ప్రారంభం కానుంది. విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో శుక్రవారం నుంచి ఆరురోజుల...
అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని అమ్ముకోలేక ఏ ఒక్క రైతూ ఇబ్బంది పడకూడదు – సీఎం జగన్
ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల నష్టపోయిన పంటల గణనను త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన సోమవారం...
హోంశాఖపై సీఎం వైఎస్ జగన్ కీలక సమీక్ష.. దిశ యాప్పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ఆదేశాలు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హోంశాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. దీనిలో భాగంగా 'దిశ' ప్రాజెక్టుపై కూడా ప్రత్యేక సమీక్ష చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ట్మాకంగా తీసుకొచ్చిన 'దిశ'...
ఏపీలో అకాల వర్షాలపై సీఎం జగన్ సమీక్ష.. పంట నష్టం, తడిసిన ధాన్యం కొనుగోలుపై కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్లో అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు అవసరమైన అన్ని చర్యలను చేపట్టాలని ఆదేశించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ మేరకు ఆయన వ్యవసాయ, పౌరసరఫరాల శాఖ అధికారులతో...
రేపు ఉత్తరాంధ్ర పర్యటనకు సీఎం జగన్.. భోగాపురం ఎయిర్పోర్ట్ సహా పలు కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటించనున్నారు. ఒక్కరోజు పర్యటనలో భాగంగా ఆయన పలు కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయనున్నారు. వీటిలో ప్రధానంగా.. విజయనగరం జిల్లాలోని భోగాపురం...
ఎల్లుండి విజయనగరం, విశాఖపట్నంలో పర్యటించనున్న సీఎం వైఎస్ జగన్, పూర్తి షెడ్యూల్ ఇదే..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మే 3న ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన విజయనగరం జిల్లాలోని భోగాపురం ఇంటర్నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన,...