Home Search
ప్రకాశం - search results
If you're not happy with the results, please do another search
పార్టీల తొలి ప్రాధాన్యం వారికే?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఇటు అధికార పార్టీకి, అటు తెలుగుదేశానికి జీవన్మరణ సమస్యగా మారింది. మరోసారి ఎవరు అధికారంలోకి వచ్చినా అవతలివారికి ఇబ్బందులు తప్పవనే దిశగా ప్రస్తుత రాజకీయాలు ఉన్నాయి. ఈ...
రఘురామకృష్ణం రాజుపై మహిళా అభ్యర్థి
ఏపీలో అన్ని పార్టీల కంటే ముందుగానే అభ్యర్ధులను ప్రకటిస్తూ వస్తున్న వైసీపీ అధినేత జగన్.. తాజాగా ఆరో జాబితాను విడుదల చేశారు. అయితే మొదటి, రెండు జాబితాలలో ఊహించని విధంగా అసంతృప్త రాగాలు...
పెద్దల సభలో కోదండరామ్ మెప్పించేనా?
ప్రొఫెసర్ కోదండరామ్.. ప్రతేక తెలంగాణ అనంతరం పరిచయం అక్కర్లేని పేరు. ఉస్మానియా యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ విభాగంలో ప్రొఫెసర్గా పని చేసిన ముద్దసాని కోదండరామ్.. ఉద్యమ భావాలు గల వ్యక్తిత్వం. కేసీఆర్ తెలంగాణ...
వైసీపీ మూడో జాబితా సంక్రాంతి తర్వాతేనా..?
పెద్ద ఎత్తున సిట్టింగ్లను మార్చుతూ సంచలనానికి తెరలేపారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 50కి మందికి పైగా సిట్టింగ్లను మార్చేస్తున్నారు. ప్రజాబలం తగ్గినవారిని.. పనితనం బాగోలేని...
జిల్లాల వారిగా కేండిడేట్స్ లిస్ట్
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పొలిటికల్ హీట్ పెరిగిపోతుంది. ఇప్పటికే ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? ఏ పార్టీ గట్టి పోటీ ఇస్తుందోనని చర్చలు షురూ అయిపోయారు. ఓ వైపు...
మరో 29 మంది సిట్టింగ్లకు జగన్ షాక్
ఎన్నికలవేళ రాజకీయ పార్టీలు కొందరు సిట్టింగ్లను పక్కకు పెట్టడం తెలిసిన విషయమే. ప్రజాబలం తగ్గిన వారిని.. పనితీరు బాగోలేని వారిని సైడ్ చేస్తుంటాయి. అయితే ఎంత పక్కకు పెట్టినప్పటికే.. ప్రాంతీయ పార్టీలు సింగిల్...
వైసీపీలో పెరుగుతున్న అసంతృప్తి సెగలు
వైసీపీలో టికెట్ దక్కలేని నేతలంతా టీడీపీ, జనసేన వైపు చూస్తున్నారు. వైనాట్ 175 అంటూ లెక్కలేస్తున్న జగన్కు ఇప్పుడే సీన్ రివర్స్ అయ్యేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. టీడీపీ వైపు వెళ్లలేని వాళ్లు స్వతంత్ర...
పార్టీతో అంటీముట్టనట్లు వ్యవహరించడానికి కారణం?
కొన్ని నెలలుగా వైసీపీ సీనియర్ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలు, వ్యవహారశైలి పార్టీ వర్గాలకే కాదు చివరకు అధిష్టానానికి కూడా అంతుచిక్కడం లేదు. మంత్రివర్గం నుంచి ఆయనను తప్పించాక.. రీజినల్ కోఆర్డినేటర్...
ఇప్పటి వరకూ ఎన్ని దేశాలు తుపాన్లకు నామకరణం చేశాయి?
ప్రస్తుతం మిచౌంగ్ తుపాన్ చెన్నైతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలను వణికిస్తోంది. ముఖ్యంగా తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఇప్పటికే కుండపోత వర్షాలతో జనాలు అల్లాడుతున్నారు. దీంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు...
భూమికి దగ్గరగా రాబోతున్న తోకచుక్క.. మళ్లీ 2455లోనే దర్శనం
మరికొద్ది రోజుల్లో భూమికి దగ్గరగా ఒక తోకచుక్క రాబోతున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు ప్రకటించారు. ప్రతీ 400 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఈ తోకచుక్క భూమికి దగ్గరగా వస్తుందని చెప్పారు. నిషిమురా అనే తోకచుక్క...