Home Search
శరద్ పవార్ - search results
If you're not happy with the results, please do another search
సీఎం మమతా బెనర్జీ, మల్లికార్జున్ ఖర్గేలకు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ఫోన్.. రాష్ట్రపతి ఎన్నికపై ఏకాభిప్రాయానికి వినతి
దేశ రాజకీయాలు ప్రస్తుతం రాష్ట్రపతి ఎన్నికల చుటూ తిరుగుతున్నాయి. వచ్చే నెలలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఒకవైపు కేంద్రంలోని బీజేపీ ఈ ఎన్నికపై ఏకగ్రీవానికి ప్రయత్నం చేస్తుండగా.. మరోవైపు పశ్చిమ బెంగాల్...
పార్లమెంట్లో ప్రధాని మోదీతో సమావేశమయిన ఎన్సీపీ అధినేత శరద్ పవార్
పార్లమెంట్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి) అధినేత శరద్ పవార్ ఈరోజు కలిశారు. వీరి భేటీ జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అవుతోంది. పార్లమెంట్లోని ప్రధాని మోదీ కార్యాలయంలో వీరిద్దరూ దాదాపు...
ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్, అరవింద్ కేజ్రీవాల్ సహా పలువురు నేతలతో భేటీ?
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. సోమవారం రాత్రి బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి ఢిల్లీకి చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్...
మహారాష్ట్ర రాజకీయాలలో సంచలనం.. మంత్రి, ఎన్సిపి నేత నవాబ్ మాలిక్ ని అరెస్ట్ చేసిన ఈడీ
ఈరోజు మహారాష్ట్ర రాజకీయాలలో సంచలనం చోటు చేసుకుంది. మంత్రి, ఎన్సిపి నేత నవాబ్ మాలిక్ ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది. ఇది రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా దెస రాజకీయాలలో సైతం ఆసక్తిని...
ప్రధాని నరేంద్ర మోదీతో పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ భేటీ
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మూడు రోజుల ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం నాడు ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సీఎం మమతా బెనర్జీ భేటీ అయ్యారు....
ఆఫ్ఘానిస్తాన్ లో పరిణామాలపై అఖిలపక్ష సమావేశం నిర్వహించిన కేంద్రం
తాలిబన్లు ఆఫ్ఘానిస్తాన్ దేశాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆఫ్ఘానిస్తాన్ పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం గురువారం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. పార్లమెంట్ కాంప్లెక్స్లో కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్...
రాహుల్ గాంధీతో ప్రశాంత్ కిషోర్ కీలక భేటీ, రాజకీయవర్గాల్లో చర్చ
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మంగళవారం నాడు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, కీలక నేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఢిల్లీలోని రాహుల్ గాంధీ నివాసంలో ఈ భేటీ జరిగింది....
కరోనాతో ఆర్ఎల్డీ అధినేత అజిత్ సింగ్ కన్నుమూత
రాష్ట్రీయ లోక్ దళ్(ఆర్ఎల్డీ) అధినేత, మాజీ కేంద్ర మంత్రి అజిత్ సింగ్(82) కన్నుమూశారు. ఏప్రిల్ 20న కరోనా బారిన పడిన ఆయన గురుగ్రామ్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం...
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణం
మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్-ఎన్సీపీ-శివసేన నేతృత్వంలోని కూటమి పూర్తి స్థాయిలో సిద్ధమవుతుండగా, అక్కడి రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. నవంబర్ 23, శనివారం ఉదయం మహారాష్ట్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర...
మహారాష్ట్రపై రేపే కాంగ్రెస్ తుది నిర్ణయం
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై నవంబర్ 22, శుక్రవారం నాడు ఉత్కంఠ వీడనుంది. కాంగ్రెస్-ఎన్సీపీ-శివసేన కూటమి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించిన చర్చలు కీలక దశకు చేరుకున్నాయి. కాంగ్రెస్, ఎన్సీపీ నాయకులు మంగళవారం సాయంత్రం...