Home Search
సీఎం యోగి ఆదిత్యనాథ్ - search results
If you're not happy with the results, please do another search
రసవత్తరంగా యూపీ ఎన్నికలు – అసెంబ్లీ బరిలోకి అఖిలేష్
యూపీ అసెంబ్లీ ఎన్నికలు రోజురోజుకూ రసవత్తరంగా మారుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు. ఈసారి ఎన్నికలలో అఖిలేష్ యాదవ్ పోటీచేస్తారని ఎస్పీ...
దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి: నైట్ కర్ఫ్యూ, ఆంక్షలు బాట పడుతున్న పలు రాష్ట్రాలు
దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి మరోసారి ఆందోళనగా మారుతుంది. ఇప్పటివరకు మొత్తం 17 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో 358 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ విస్తరణ, కరోనా పాజిటివ్ కేసుల పెరుగుదల నేపథ్యంలో పలు రాష్ట్రాలు...
ప్రయాగ్రాజ్లో ప్రధాని మోదీ పర్యటన, స్వయం సహాయక బృందాల ఖాతాలోకి రూ.1000 కోట్లు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా మహిళల సాధికారత కోసం జరుగుతున్న కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ముందుగా ప్రధాని మోదీకి...
కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రారంభించిన ప్రధాని మోదీ
కాశీ విశ్వనాథ్ కారిడార్ భారత సనాతన ధర్మానికి ప్రతిరూపమని భారత ప్రధాని మోదీ నిర్వచించారు. ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాశీ విశ్వనాథ్ కారిడార్ ను ప్రారంభించి జాతికి అంకితం చేశారు....
వారణాసి పర్యటనలో పీఎం మోదీ
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసిలో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. ఉదయం వారణాసికి విచ్చేసిన ప్రధాని మోదీ కి ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వాగతం పలికారు. అనంతరం, వారణాసిలోని ప్రముఖ కాలభైరవ ఆలయాన్ని సందర్శించిన...
అయోధ్య అభివృద్ధి ప్రణాళికపై ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష
ప్రధాని నరేంద్ర మోదీ శనివారం నాడు అయోధ్య అభివృద్ధి ప్రణాళికపై సమీక్ష నిర్వహించారు. వర్చువల్ గా జరిగిన ఈ సమావేశంలో ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్...
యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, ఆదివారాలు లాక్డౌన్ విధింపు
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గురువారం నాడు ఒక్కరోజే 22339 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు...
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు: 40 మంది బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితా ఇదే…
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం మొదలయింది. రాష్ట్రంలోని 294 అసెంబ్లీ స్థానాలకు గానూ మార్చి 27 నుంచి ఏప్రిల్ 29 వరకు మొత్తం 8 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి బెంగాల్...
జీహెచ్ఎంసీ ప్రచారానికి బీజేపీ జాతీయ నేతలు, నేడు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప్రచారం
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన రాజకీయపార్టీలైన టిఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీల కీలక నేతలు ప్రచారబరిలోకి దిగడంతో విమర్శలు, ప్రతి విమర్శలతో నగరంలో రాజకీయ...
రూ.620 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ సోమవారంనాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తన సొంత లోక్ సభ నియోజకవర్గమైన వారణాసిలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. 220 కోట్ల రూపాయల విలువైన 16 పథకాలను...