Home Search
సీఎం యోగి ఆదిత్యనాథ్ - search results
If you're not happy with the results, please do another search
యువతిపై దారుణ ఘటన, దోషులను వదిలిపెట్టొద్దని దేశవ్యాప్తంగా డిమాండ్
ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలోని హాథ్రాస్ కు చెందిన 20 ఏళ్ల యువతిపై సెప్టెంబర్ 19న నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన దేశంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తల్లితో కలిసి పొలానికి...
కరోనాతో మాజీ క్రికెటర్ చేతన్ చౌహన్ కన్నుమూత
టీమిండియా మాజీ క్రికెటర్, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మంత్రి చేతన్ చౌహాన్ కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. జూలై 12 న కరోనా సోకడంతో లక్నోలోని సంజయ్ గాంధీ పీజీఐ ఆస్పత్రిలో చేరారు....
రామ జన్మభూమి ట్రస్ట్ చీఫ్ మహంత్ నృత్య గోపాల్ దాస్ కు కరోనా పాజిటివ్
రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఛైర్ పర్సన్ మహంత్ నృత్య గోపాల్ దాస్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆయన అస్వస్థతకు గురవడంతో పరీక్షలు నిర్వహించగా, గురువారం నాడు...
అయోధ్యలో రామమందిరం భూమి పూజ: హనుమాన్గఢీలో పీఎం మోదీ పూజలు
అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీ భూమి పూజ చేయనున్నారు. ఈ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనేందుకు పీఎం మోదీ, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి...
దేశంలో దీపప్రజ్వలన కార్యక్రమానికి అద్భుతమైన స్పందన
దేశంలో కరోనా మహమ్మారిపై పోరాటం సాగించే దిశలో దేశప్రజలందరి ఐక్యతకు సూచికగా ఏప్రిల్ 5, ఆదివారం నాడు రాత్రి 9 గంటలకు 9 నిమిషాలపాటు లైట్లు ఆపేసి, ఈ సమయంలో ప్రజలంతా సామాజిక...
మూడోసారి వారణాసి నుంచి మోదీ
దేశ సార్వత్రిక ఎన్నికల సమరంలో ఆసక్తికర ఘట్టం చోటుచేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసి నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మూడోసారి నామినేషన్ దాఖలు చేశారు. వినూత్నంగా, ఆకట్టుకునేలా ఆ కార్యక్రమం కొనసాగింది....
కమలం అగ్ర తాంబూలంతో ఓట్ల పంట పండేనా?
టికెట్ల ప్రకటనలో తీవ్ర జాప్యం చేసిన భారతీయ జనతా పార్టీ ప్రచారపర్వంలో దూకుడుగా ముందుకు సాగుతోంది. ఆలస్యంగా మొదలుపెట్టినా జాతీయ నాయకులు.. పదునైన వ్యాఖ్యలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం ముమ్మరంగానే చేస్తోంది. బీసీ...
దక్షిణాదిన కాషాయ పార్టీ కొత్త వ్యూహం..!
జైలర్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టి మాంచి జోరు మీద ఉన్నారు సూపర్స్టార్ రజనీకాంత్. రోజురోజుకూ ఆయనకు అభిమానులు పెరిగిపోతున్నారు. ఇప్పుడా అభిమాన సంద్రంలోకి బీజేపీ కూడా వచ్చి చేరింది. అవును...
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు: తొలిదశలో భాగంగా రేపే 89 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్
గుజరాత్ రాష్ట్రంలో తొలిదశ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. గుజరాత్ లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలు ఉండగా, రేపు (డిసెంబర్ 1, గురువారం) తొలిదశలో భాగంగా 89 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్...
ఈసారి తెలంగాణలో బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటు చేస్తుంది – ‘విజయ సంకల్ప సభ’లో ప్రధాని మోదీ
బీజేపీ 'విజయ సంకల్ప సభ'కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఈ క్రమంలో ఆయన హెచ్ఐసీసీ నుంచి హెలికాప్టర్ లో బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన సికింద్రాబాద్...