Home Search
సీఎం యోగి ఆదిత్యనాథ్ - search results
If you're not happy with the results, please do another search
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు: 40 మంది బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితా ఇదే…
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం మొదలయింది. రాష్ట్రంలోని 68 అసెంబ్లీ స్థానాలకు గానూ ఒకే విడతలో నవంబర్ 12వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవలే షెడ్యూల్...
ఘనంగా ఆరంభమైన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు.. హాజరయిన ప్రధాని మోదీ సహా అతిరథ మహారథులు
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ కార్యవర్గ సమావేశాలు ఘనంగా ఆరంభమయ్యాయి. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన జరుగతున్న ఈ సమావేశాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి...
జూలై 1న హైదరాబాద్ రానున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, 50 వేల మందితో భారీ ర్యాలీకి...
రెండు రోజుల జాతీయ కార్యవర్గ సమావేశాలకు తెలంగాణ బీజేపీ శాఖ సన్నాహాలు చేస్తోంది. దీనిలో పాల్గొనడానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా జూలై 1న హైదరాబాద్ రానున్నారు. ఈ నేపథ్యంలో నడ్డాకు...
రాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ వేసిన ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము, హాజరైన ప్రధాని మోదీ
ఎన్డీయే కూటమి అభ్యర్థి 'ద్రౌపది ముర్ము' నేడు రాష్ట్రపతి ఎన్నికలకు నామినేషన్ వేశారు. శుక్రవారం మధ్యాహ్నం పార్లమెంట్లో జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీకి చెందిన అగ్రనేతలు హాజరయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా...
తెలంగాణలో కూడా యూపీ ఫలితాలే వస్తాయి – బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీకి మంచి ఉత్సాహాన్నిచ్చాయి. నాలుగు రాష్ట్రాలలో అధికారం చేపట్టటానికి బీజేపీ సిద్ధం అయింది. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో 260 పైగా స్థానాలలో బీజేపీ...
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్న ఆరో దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఆరోదశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవగా, సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. ఉదయం నుంచే ప్రజలు పెద్దఎత్తున పోలింగ్ బూత్...
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు.. నోటీసు ఇచ్చిన ఈసీ
ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే టి రాజా సింగ్ మరో వివాదానికి తెర లేపారు. ఉత్తరప్రదేశ్ ఓటర్లను బెదిరిస్తున్నారనే ఆరోపణలపై బిజెపి ఎమ్మెల్యే టి రాజా సింగ్కు...
ముస్లిం సోదరీమణులు బీజేపీ పాలనలో సురక్షితంగా ఉన్నారు – కాన్పూర్ ర్యాలీలో ప్రధాని మోదీ
ఉత్తరప్రదేశ్ లోని ముస్లిం సోదరీమణులు బీజేపీ పాలనలో సురక్షితంగా ఉన్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు కాన్పూర్ నగరంలో ప్రధాని మోదీ ర్యాలీ నిర్వహించారు. ఈ...
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు.. నేడే తొలి దశ పోలింగ్
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం 11 జిల్లాల్లోని 58 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తొలి దశ పోలింగ్ ప్రారంభం అయింది. గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్ర 6 గంటల వరకు కొనసాగుతుంది. కోవిడ్...
కరోనా ఎఫెక్ట్ : ఫిబ్రవరి 15 వరకు స్కూల్స్ మూసివేతకు నిర్ణయం
దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి, కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో ఇప్పటికే పాఠశాలలు మూసివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న కరోనా పరిస్థితుల దృష్ట్యా పాఠశాలల మూసివేతపై ఉత్తర్...