Home Search
కరీంనగర్ జిల్లా - search results
If you're not happy with the results, please do another search
రేపే తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహణకు సర్వం సిద్ధమైంది. జనవరి 22, బుధవారం నాడు 9 కార్పోరేషన్, 120 మునిసిపాలిటీల్లో పోలింగ్ జరగనుంది. ఇక కరీంనగర్ కార్పోరేషన్ పరిధిలో జనవరి 24న పోలింగ్...
మున్సిపల్ ఎన్నికలకు ముగిసిన నామినేషన్ల గడువు
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు జనవరి 10, శుక్రవారంతో నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసింది. రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న 9 కార్పోరేషన్లు, 120 మున్సిపాలిటీలకు అభ్యర్థులు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు....
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. జనవరి 7, మంగళవారం నాడు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ వి.నాగిరెడ్డి మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికలను ముందుగా ప్రకటించిన షెడ్యూల్...
వేములవాడ రాజన్నను దర్శించుకున్న సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు డిసెంబర్ 30, సోమవారం నాడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా వేములవాడ చేరుకొన్న సీఎం కేసీఆర్ శ్రీరాజరాజేశ్వరిస్వామివారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా వేములవాడకు...
తెలంగాణ రాష్ట్రంలో 36 ప్రత్యేక ఫాస్ట్ట్రాక్ కోర్టులు ఏర్పాటు
తెలంగాణ రాష్ట్రప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 36 ప్రత్యేక ఫాస్ట్ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు డిసెంబర్ 19, గురువారం నాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ...
తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ
తెలంగాణలో పలువురు ఐఏఎస్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరీంనగర్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ బదిలీ అయ్యారు. ఆయన్ను ఎక్సైజ్ శాఖ కమిషనర్గా నియమించారు. జోగులంబ-గద్వాల్ జిల్లా కలెక్టర్...
నిజామాబాద్, జగిత్యాలలో పసుపు రైతుల ఆందోళన
నిజామాబాద్ జిల్లాలో పలు మండలాల్లో పసుపు రైతులు ఆందోళనకు దిగారు. తక్షణమే పసుపు బోర్డు ఏర్పాటు చేయడంతో పాటు పసుపుకు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. పసుపు బోర్డు తీసుకు వస్తానని...
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న గవర్నర్ తమిళిసై
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ దంపతులు డిసెంబర్ 9, సోమవారం నాడు యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. యాదాద్రి ఆలయానికి చేరుకున్న గవర్నర్ దంపతులకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి,...
తక్షణమే యూరియా సరఫరాపై సీఎం కేసీఆర్ ఆదేశాలు
రాష్ట్రంలో రైతులందరికీ సరిపోయేంత యూరియాను తక్షణం గ్రామాలకు సరఫరా చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. మూడు నాలుగు రోజుల్లోనే డిమాండుకు తగినంత ఎరువులను సంపూర్ణంగా రైతులకు అందచేయాలని చెప్పారు....