Home Search
జవహర్ రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగ్లు జరిగాయి. ఈ మేరకు మంగళవారం నాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.
ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీల...
తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ దంపతులు శుక్రవారం ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం ఆలయ మహద్వారం వద్దకు చేరుకున్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ...
ఎన్440కే కరోనా వైరస్ వేరియంట్ పై స్పష్టతనిచ్చిన ఏపీ వైద్యారోగ్య శాఖ
కరోనా వైరస్ వేరియంట్ B.1.36 (ఎన్440కే) పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ స్పష్టతనిచ్చింది. ఏపీలో ఎన్440కే వైరస్ వేరియంట్ తీవ్రంగా ఉన్నట్టు ఎలాంటి నిర్థారణ జరగలేదని, అలాంటి పరిశోధన డేటా ఏమీలేదని ఏపీ...
వైద్యారోగ్య శాఖలో 9712 పోస్టుల భర్తీకి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా వైద్య వ్యవస్థలో సదుపాయాలను మెరుగుపరిచే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...
కరోనా పరీక్షల్లో ఏపీ రికార్డ్ ..3 లక్షలకు పైగా కరోనా వైద్య పరీక్షలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో కరోనా పరీక్షల నిర్వహణలో ఏపీ ప్రభుత్వం మరో రికార్డు సృష్టించింది. ఇప్పటిదాకా 3 లక్షలకు పైగా...
కరోనా నియంత్రణ కోసం ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 24, ఆదివారం ఉదయానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2627 కు చేరినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ఏపీ...
విశాఖ గ్యాస్ లీక్ బాధితులకు ఆరోగ్యశ్రీ అండ, సీఎం జగన్ ఆదేశాలు
విశాఖపట్నంలో గ్యాస్ లీక్ ఘటనలో రసాయన వాయువు ప్రభావంతో అస్వస్థతకు గురైన బాధితులకు గుర్తింపు పొందిన ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్స అందజేస్తే వైద్య ఖర్చులను పూర్తిగా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ట్రస్టు చెల్లిస్తుందని ప్రకటించారు....
రంజుగా లోకల్ రాజకీయాలు.. అవిశ్వాస తీర్మానాల జోరు
తెలంగాణలో అధికారం మారిన తర్వాత అసెంబ్లీ రాజకీయాల సంగతి ఏమో కానీ.. స్థానికంగా మాత్రం పొలిటికల్ హీట్ కనిపిస్తోంది. మునిసిపాల్టీ, కార్పొరేషన్ లలో అవిశ్వాసాల తీర్మానాల జోరు పెరుగుతోంది. మరో ఏడాదిలో స్థానిక ...
అక్కడ వరుసగా ఒక్కరే ఎమ్మెల్యే.. మరి ఇప్పుడో..?
నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచీ ఒక్కరే పదే పదే ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వస్తున్నారు. ఒకాయనకే స్థానిక ప్రజలు పట్టం కడుతున్నారు. అదే రాజేంద్రనగర్ నియోజకవర్గం. దాని పూర్వాపరాల్లోకి వెళ్తే.. 15 ఏళ్లకు పూర్వం...
ఈ నెల 27, 28 తేదీల్లో రాజమండ్రిలో ‘మహానాడు’.. ప్రాంగణానికి భూమి పూజ చేసిన ఏపీ టీడీపీ అధ్యక్షుడు...
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 27, 28 తేదీల్లో రాజమహేంద్రవరంలో ‘మహానాడు’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మహానాడు ప్రాంగణానికి శుక్రవారం ఉదయం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు...