Home Search
జవహర్ రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
ఏపీ సీఎం వైఎస్ జగన్ను కలిసిన సీనియర్ ఐఏఎస్ అధికారి సోమేశ్కుమార్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సీనియర్ ఐఏఎస్ అధికారి సోమేశ్ కుమార్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో విధులు నిర్వహించేలా...
ఏపీలో కరోనా పరిస్థితులపై సీఎం జగన్ సమీక్ష.. కోవిడ్-19 నియంత్రణపై అధికారులకు కీలక ఆదేశాలు
దేశవ్యాప్తంగా మళ్ళీ కరోనా మహమ్మారి కలకలం రేపుతోంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఇందులో భాగంగా తాజాగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు పలు...
ఏపీలో 2023 లో ప్రభుత్వ సాధారణ సెలవులు, ఐచ్ఛిక సెలవుల జాబితా ఇదే…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2023 సంవత్సరానికి సంబంధించిన సెలవులను ప్రకటించింది. సాధారణ, ఐచ్ఛిక(ఆప్షనల్) సెలవులను ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు....
ఏపీ మహిళా శిశు సంక్షేమ శాఖపై సీఎం జగన్ కీలక సమీక్ష.. సీడీపీఓ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ లోని చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (సీడీపీఓ) పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ఏపీ మహిళా, శిశు సంక్షేమ...
సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన డిసెంబర్ 13న ఏపీ కేబినెట్ మీటింగ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన డిసెంబర్ 13, మంగళవారం ఉదయం 11 గంటలకు వెలగపూడి సచివాలయంలోని కేబినెట్ మీటింగ్ హాల్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ...
ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ పర్యవేక్షణకు రాష్ట్రస్థాయిలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలి – సీఎం జగన్
ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ పర్యవేక్షణకు రాష్ట్రస్థాయిలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. గురువారం ఆయన వైద్య, ఆరోగ్య శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు....
ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ, సీఎంవో స్పెషల్ సీఎస్ గా పూనం మాలకొండయ్య
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగ్లు జరిగాయి. ప్రస్తుతం సీఎంవోలో స్పెషల్ చీఫ్ సెక్రెటరీగా ఉన్న డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన...
మే 5న తిరుపతిలో సీఎం జగన్ పర్యటన, చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మే 5, గురువారం నాడు తిరుపతిలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా చిన్నపిల్లలకు వైద్యం అందించేందుకు టీటీడీ ఆధ్వర్యంలో అలిపిరి వద్ద రూ.240 కోట్లతో...
ఏపీలో గ్రీన్ ఎనర్జీ పైలట్ ప్రాజెక్ట్.. తిరుమలను ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వం
తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) పర్యావరణ పరిరక్షణకు గుర్తింపుగా, ఆంధ్రప్రదేశ్లోని తిరుమలలో పైలట్ గ్రీన్ పవర్ ఉత్పత్తి కేంద్రానికి భారత ప్రభుత్వం మద్దతు ఇచ్చింది. ఈ మేరకు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ...
తిరుమల శ్రీవారి సేవలో ఉపరాష్ట్రపతి, భారతీయ సంస్కృతిని, వారసత్వాన్ని కాపాడుకోవాలని పిలుపు
భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రెండు రోజుల పర్యటన కోసం బుధవారం తిరుపతి చేరుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని వెంకయ్య నాయుడు దర్శించుకున్నారు. సతీమణి...