Home Search
కోవిడ్ -19 - search results
If you're not happy with the results, please do another search
రికార్డు స్థాయిలో ఒక్క రోజే 1685 కరోనా పాజిటివ్ కేసులు, 21 మరణాలు నమోదు
తమిళనాడు రాష్ట్రంలో రోజురోజుకి కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఈ రోజు కొత్తగా 1685 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క చెన్నై నగరంలోనే ఈ...
ఏపీలో 5 వేలు దాటిన కరోనా కేసులు, 77 కి చేరిన మరణాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 216 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 147 స్థానిక కేసులు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 69 మంది ఉన్నారు. కొత్తగా నమోదైన...
కరోనా కేసులు ఎక్కువైనా వైద్యం అందించడానికి ప్రభుత్వం సిద్ధం: సీఎం కేసీఆర్
రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి, నివారణ చర్యలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జూన్ 8, సోమవారం నాడు ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కరోనా వైరస్...
గ్రామాల్లో పల్లెప్రగతి పనులపై సీఎస్ సోమేష్ కుమార్ ఆకస్మిక తనిఖీలు
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ జూన్ 5, శుక్రవారం నాడు పంచాయతీ రాజ్ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమీషనర్ రఘునందన్ రావులతో కలిసి కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలలో...
ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వస్తున్నారా? ప్రభుత్వం ఇచ్చే పాస్ కావాల్సిందే…
కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ 5.0 కు సంబంధించి తాజాగా జారీ చేసిన ఆదేశాలలో అంతర్రాష్ట్ర రవాణాపై నిషేధం ఎత్తివేసింది. అయితే ప్రజా రవాణా, వ్యక్తుల అనుమతిపై ఇరు రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని...
లాక్డౌన్ 5.0: వేరే రాష్ట్రాల నుంచి ఏపీకి రావాలంటే పాస్ తప్పనిసరి
లాక్డౌన్ 5.0 కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఆదేశాలలో అంతర్రాష్ట్ర రవాణాపై నిషేధం ఎత్తివేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రజా రవాణా, వ్యక్తుల అనుమతిపై ఇరు రాష్ట్రాలు నిర్ణయం...
హైదరాబాద్ లో మాల్స్ మినహా అన్ని దుకాణాలు తెరిచేందుకు అనుమతి
కరోనా వ్యాప్తి, నివారణ చర్యలు, లాక్డౌన్ అమలుపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మే 27, బుధవారం నాడు ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో చర్చించి, హైదరాబాద్...
ఒక్కరోజే 817 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
దేశంలో మహారాష్ట్ర రాష్ట్రం తర్వాత తమిళనాడు రాష్ట్రంలో కరోనా ప్రభావం అత్యధికంగా ఉన్న సంగతి తెలిసిందే. తమిళనాడు రాష్ట్రంలో ఈ రోజు కొత్తగా 817 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క చెన్నై...
కరోనా నియంత్రణ కోసం ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 24, ఆదివారం ఉదయానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2627 కు చేరినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ఏపీ...
ఆ రాష్ట్రాల నుంచే వచ్చే విమాన ప్రయాణికులు 7 రోజులు క్వారంటైన్ లో ఉండాల్సిందే
దేశంలో మే 25 వ తేదీ నుంచి దేశీయ విమాన సేవలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం దేశంలో అత్యధిక...