Home Search
కోవిడ్ -19 - search results
If you're not happy with the results, please do another search
కోయంబేడు ఎఫెక్ట్: 15 వేలకు చేరువలో కరోనా పాజిటివ్ కేసులు
దేశంలో మహారాష్ట్ర రాష్ట్రం తర్వాత తమిళనాడు రాష్ట్రంలో కరోనా తీవ్ర ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే. కాగా తమిళనాడు రాష్ట్రంలో ఈ ఒక్కరోజే కొత్తగా 786 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క...
ఆదివారం నాడు పెళ్ళిళ్ళు చేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా విధించిన లాక్డౌన్ 4.0 అమలులో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం పలు సడలింపులు ఇచ్చించి. కానీ ఆదివారం రోజు మాత్రం రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ అమల్లో ఉంటుందని సీఎం యడియూరప్ప...
ఒక్కరోజే 776 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
భారత దేశంలో మహారాష్ట్ర రాష్ట్రం తర్వాత తమిళనాడు రాష్ట్రంలో కరోనా తీవ్ర ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే. కాగా తమిళనాడు రాష్ట్రంలో ఈ ఒక్కరోజే కొత్తగా 776 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి....
లాక్డౌన్ 4.0 : తెలంగాణలో అనుమతులు వీటికే, సీఎం కేసీఆర్ ప్రకటన
లాక్డౌన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో అనుసరించాల్సిన వ్యూహంపై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఈ రోజు కేబినెట్ సమావేశం జరిగింది. అనంతరం సీఎం...
తెలంగాణలో మే 31 వరకు లాక్డౌన్, రేపటి నుంచే ఆర్టీసీ సర్వీసులు ప్రారంభం
లాక్డౌన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో అనుసరించాల్సిన వ్యూహంపై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఈ రోజు కేబినెట్ సమావేశం జరిగింది. అనంతరం సీఎం...
ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారమే కరోనా బాధితులకు చికిత్స – మంత్రి ఈటల రాజేందర్
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి పూర్తిస్థాయిలో అదుపులో ఉంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. హైదరాబాద్ లో ఆక్టివ్ కేసులు ఎక్కువ ఉన్న...
ప్రతి ఇంట్లో జ్వరం పరీక్షలు నిర్వహించాలి – మంత్రి ఈటల రాజేందర్
కరోనా వ్యాప్తి నేపథ్యంలో జిల్లా వైద్య అధికారులు, హాస్పిటల్ సూపరింటెండెంట్ లు, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల మెడికల్ ఆఫీసర్స్, ఏఎన్ఎం, ఆశా వర్కర్స్ తో తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి...
తెలంగాణలో గ్రీన్ జోన్ లోకి మరో 14 జిల్లాలు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, నివారణ చర్యలు, పాజిటివ్ కేసుల సంబంధిత విషయాలపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. మే 8, శుక్రవారం నాడు 10...
తెలంగాణ రైస్ మిల్లుల్లో పనిచేసేందుకు బీహార్ నుంచి 300 మంది హమాలీల రాక
తెలంగాణ రాష్ట్రంలోని రైస్ మిల్లుల్లో పనిచేయడానికి బీహార్ లోని ఖగారియా జిల్లా నుంచి దాదాపు 300 మంది హమాలీలు మే 8, శుక్రవారం నాడు ప్రత్యేక రైలులో హైదరాబాద్ కు చేరుకున్నారు. రాష్ట్ర...
తెలంగాణలో కరోనా నివారణపై కేంద్రం కీలక వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలపై పర్యవేక్షణ చేసేందుకు ఐదు రోజులు నుంచి కేంద్ర ప్రభుత్వం పంపించిన ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్ (ఐఎంసీటి) హైదరాబాద్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. జలశక్తి...