Home Search
సోమేశ్ కుమార్ - search results
If you're not happy with the results, please do another search
గోల్కొండ ఏరియా ఆసుపత్రిని పరిశీలించిన సీఎస్ సోమేశ్ కుమార్
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు సీనియర్ అధికారులతో కలసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శనివారం నాడు గోల్కొండ ఏరియా ఆసుపత్రిని సందర్శించారు. ఇక్కడ నిర్వహిస్తున్న రెండవ...
గాంధీ ఆసుపత్రిని పరిశీలించిన తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శుక్రవారం నాడు గాంధీ ఆసుపత్రిని సందర్శించారు. లైబ్రరీ భవనంలో కోవిడ్ రోగుల కోసం 160 అదనపు పడకలతో సిద్ధం చేసిన కొత్త వార్డును...
కోవిడ్ అవుట్ పేషంట్ సర్వీసుల నిర్వహణను తనిఖీ చేసిన సీఎస్ సోమేశ్ కుమార్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గురువారం నాడు బొగ్గులకుంట అర్భన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ సందర్శనలో కోవిడ్ అవుట్ పేషంట్ సర్వీసుల నిర్వహణలను తనిఖీ చేసారు. కోవిడ్ వ్యాప్తి...
తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్ కుమార్ కు...
తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ ను కలిసిన బీహార్ ఫైనాన్స్ సర్వీసు అధికారులు
బీహార్ ఫైనాన్స్ సర్వీసు అధికారులు మంగళవారం నాడు బి.ఆర్.కె.ఆర్ భవన్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను కలిసారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో జిఎస్టి అమలు...
హైదరాబాద్ నగరంలోని ఖాళీ స్థలాల్లో విస్తృతంగా మొక్కలు నాటాలి : సీఎస్ సోమేశ్ కుమార్
గ్రేటర్ హైదరాబాద్ తో పాటు శివారు మున్సిపాలిటీలు, హెచ్.ఎం.డి.ఏ పరిధిలోని ఖాళీ స్థలాలన్నింటిలో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు. నగరంలో భారీ ఎత్తున...
ధరణికి సంబంధించిన అంశాలపై సీఎస్ సోమేశ్ కుమార్ సమీక్ష
ధరణికి సంబంధించిన అంశాలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సీఎం కేసీఆర్ ముఖ్యకార్యదర్శి నర్సింగ్ రావులు సంబంధిత అధికారులతో బిఆర్కెఆర్ భవన్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. దీర్ఘకాలంగా...
ధరణి పోర్టల్ పనితీరు సంతృప్తికరంగా ఉంది: సీఎస్ సోమేశ్ కుమార్
రాష్ట్రంలో నూతన రెవెన్యూ విధానంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ధరణి పోర్టల్ ను ఇప్పటి వరకు 5.84 లక్షల మంది తిలకించారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలియజేశారు....
తెలంగాణలో ఆసుపత్రులకు ఆక్సిజన్ సరఫరాపై సీఎస్ సోమేశ్ కుమార్ సమీక్ష
తెలంగాణ రాష్ట్రంలోని ఆసుపత్రులకు ఆక్సిజన్ సరఫరాపై పలువురు ఉన్నతాధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జూలై 10, శుక్రవారం నాడు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఆక్సిజన్ సిలిండర్ల బ్లాక్ మార్కెటింగ్కు...
లక్ష కేసులకు చికిత్స అందించే విధంగా సిద్ధంగా ఉన్నాం – తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్
కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్-19 (కరోనా వైరస్) నియంత్రణకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కేంద్ర క్యాబినేట్...