Home Search
కరోనా - search results
If you're not happy with the results, please do another search
సాయంత్రం 4 గంటలకు రూ.20 లక్షల కోట్ల ఆర్ధిక ప్యాకేజి వివరాలు
ప్రధాని నరేంద్ర మోదీ మే 12, మంగళవారం రాత్రి 8 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగిస్తూ కరోనా సంక్షోభంతో దేశంలో ప్రతికూల పరిస్థితులు నెలకున్న నేపథ్యంలో “ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్” పేరిట రూ.20...
పంట మార్పిడి పై సీఎం కేసీఆర్ సమీక్ష, చెప్పిన పంటలు వేసిన రైతులకే రైతుబంధు
రాష్ట్రంలో పంట మార్పిడి, క్రాప్ కాలనీల ఏర్పాటుపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మే 12, మంగళవారం నాడు ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రైతులకు లాభం చేయాలనే ఏకైక...
లాక్డౌన్-4: ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం హైలైట్స్
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా మే 17 వరకు విధించిన లాక్డౌన్ గడువు మరో ఐదు రోజుల్లో ముగియనుండటంతో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి జాతినుద్దేశించి ప్రసంగించారు. కరోనా సంక్షోభంతో...
కొత్త నియమాలతో మే 18 నుంచి లాక్డౌన్-4, రూ.20లక్షల కోట్లతో ప్యాకేజీ – ప్రధాని మోదీ
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా మే 17 వరకు విధించిన లాక్డౌన్ గడువు మరో ఐదు రోజుల్లో ముగియనుండటంతో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి జాతినుద్దేశించి ప్రసంగించారు. కరోనా సంక్షోభంతో...
గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ తాత్కాలికంగా బంద్
గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లుగా మార్కెట్ కమిటీ వెల్లడించింది. మార్కెట్ ప్రాంగణంలో భౌతిక దూరం నిబంధనలు పాటించడం లేదని, దీంతో కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉండడంతోనే మార్కెట్...
ఒక్క అడుగు ఎత్తులోనే ఖైరతాబాద్ గణేశుడి ప్రతిమ, ఉత్సవ కమిటీ సంచలన నిర్ణయం
వినాయక చవితి పండగ సందర్భంగా హైదరాబాద్ మహానగరంలో ఖైరతాబాద్ లో ప్రతిష్టించే మహాగణపతి విగ్రహానికి దేశవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత ఉన్న సంగతి తెలిసిందే. గణేష్ నిమజ్జనాల శోభాయాత్రలో భాగంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర...
నర్సులందరికీ శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్
మే 12 న అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా నర్సులందరికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. "రోగులకు స్వస్థత చేకూర్చడంలో నర్సులు పోషించే క్రియాశీలక పాత్రను ఏ ఒక్కరూ మరువరు....
ఈ రోజు రాత్రి 8 గంటలకు ప్రధాని మోదీ ప్రసంగం, లాక్డౌన్ పై కీలక నిర్ణయం?
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా మే 17 వరకు కేంద్రప్రభుత్వం లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో ఐదు రోజుల్లో ఈ లాక్డౌన్ గడువు ముగియనుండటంతో ప్రధానమంత్రి...
తెలంగాణలో ఇంటర్ వాల్యుయేషన్ ప్రారంభం
తెలంగాణ రాష్ట్రంలో మిగిలిన పదో తరగతి పరీక్షలను మే నెలలోనే నిర్వహిస్తామని, అలాగే ఇంటర్మీడియట్ పరీక్షల వాల్యుయేషన్ ను త్వరలోనే చేపడతామని ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన సంగతి...
నూజివీడులో జూన్ 8 వరకు లాక్డౌన్ అమలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 11, సోమవారం ఉదయానికి కోవిడ్-19 (కరోనా వైరస్) పాజిటివ్ కేసుల సంఖ్య 2018 కు చేరింది. అలాగే కృష్ణా జిల్లాలో 342 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక జిల్లా...