Home Search
కరోనా - search results
If you're not happy with the results, please do another search
ప్రయాణికుల రైళ్లు అప్పుడే వద్దు… ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ విజ్ఞప్తి
కరోనా నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు, కరోనా కేసుల వివరాలు, ఆర్ధిక వ్యవస్థపై ప్రభావం తదితర అంశాలపై చర్చించేందుకు ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి వీడియో కాన్ఫరెన్స్...
ఏపీలో మద్యం అమ్మకాలపై హైకోర్టులో పిటిషన్
మూడో విడత లాక్డౌన్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఏపీ ప్రభుత్వం మే 4 వ తేదీ నుంచి రాష్ట్రంలో మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే...
నామినేషన్ దాఖలు చేసిన మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే
మహారాష్ట్ర శాసనమండలి (ఎమ్మెల్సీ) ఎన్నికలకు ముఖ్యమంత్రి, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే మే 11, సోమవారం నాడు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేసే సమయంలో ఆయనతో పాటుగా భార్య...
ఏపీలో ఆర్టీసీ చార్జీలు పెంపు వార్తలు అవాస్తవం -మంత్రి పేర్నినాని వివరణ
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా విధించిన మూడో విడత లాక్డౌన్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం కొన్ని సడలింపులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం కూడా మరి కొన్ని రంగాలకు...
మే 12 నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా నడిచే రైళ్ల జాబితా ఇదే…
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా విధించిన మూడో విడత లాక్డౌన్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం కొన్ని సడలింపులను ప్రకటించింది. దీంతో మే 12వ తేదీ నుంచి క్రమంగా ప్రయాణీకుల రైలు...
నేడు 3 గంటలకు సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం, లాక్డౌన్ పై కీలక చర్చ?
దేశంలో మే 11, సోమవారం ఉదయానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 67,152 కి చేరిందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో కరోనా నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వాలు...
రేపటి నుంచే ప్రయాణికుల రైళ్లు ప్రారంభం, నేటి నుంచే బుకింగ్ మొదలు
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో ప్రయాణికులతో నడిచే విమానాలు, రైళ్లు, బస్సులను నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే మూడో విడత లాక్డౌన్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం...
సోమవారం నుంచి పోస్టాపీసుల ద్వారా రూ.1500 ఆర్థిక సాయం – మంత్రి హరీష్ రావు
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ విధించిన నేపథ్యంలో ఏప్రిల్ నెల మాదిరిగానే మే నెలలో కూడా తెల్లరేషన్ కార్డులో ఉన్న ఒక్కో కుటుంబ సభ్యునికి 12 కేజీల బియ్యం,...
ఏపీలో మరిన్ని మినహాయింపులు…సాయంత్రం 5 వరకు దుకాణాలకు అనుమతి?
మూడో విడత లాక్డౌన్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఏపీ ప్రభుత్వం పలు రంగాలకు మినహాయింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్ధిక వ్యవహారాలు కొనసాగడం, ప్రజల...
నేను ఆరోగ్యంగానే ఉన్నా…తనపై వస్తున్న పుకార్లపై స్పందించిన అమిత్ షా
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తన ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లపై స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. తాను పూర్తీ ఆరోగ్యంగా ఉన్నానని, ఏ...