Home Search
కొడాలి నాని - search results
If you're not happy with the results, please do another search
విజయవాడలో ఆలయాల పునర్నిర్మాణానికి భూమి పూజ చేసిన సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు విజయవాడ నగరంలో 9 ఆలయాల పునర్నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఉదయం 11:01 నిమిషాలకు కృష్ణా నది ఒడ్డున సీతమ్మ పాదాల...
బీసీ సంక్రాంతి వేడుక: 56 బీసీ కార్పోరేషన్ల చైర్మన్ లు, 672 మంది డైరెక్టర్లు ప్రమాణం
విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గురువారం నాడు బీసీ సంక్రాంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలో బీసీల సంక్షేమం కొరకు 139 బీసీ కులాలకు ప్రాతినిధ్యం వహించేలా, జనాభా ప్రాతిపదికన 56 బీసీ...
కనకదుర్గ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం వైఎస్ జగన్
విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. బుధవారం మూలా నక్షత్రం రోజును పురస్కరించుకుని సీఎం వైఎస్ జగన్ రాష్ట్ర ప్రభుత్వం తరపున...
విజయవాడలో బాపు మ్యూజియం ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
విజయవాడలోని బాపు మ్యూజియాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం నాడు ప్రారంభించారు. రూ.8 కోట్లతో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసిన ఈ బాపు మ్యూజియాన్ని సీఎం పునః ప్రారంభించారు. అలాగే...
కృష్ణా జిల్లాలో వైఎస్ఆర్-వేదాద్రి ఎత్తిపోతల పథకానికి సీఎం జగన్ శంకుస్థాపన
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రిలో కృష్ణానదిపై నిర్మించనున్న వైఎస్ఆర్-వేదాద్రి ఎత్తిపోతల పథకానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వర్చువల్ విధానంలో ఈ రోజు శంకుస్థాపన చేసి, పైలాన్ను ఆవిష్కరించారు....
స్వర్ణప్యాలెస్ అగ్నిప్రమాద ఘటన: మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల చెక్కులు అందజేత
విజయవాడలో కోవిడ్ కేర్ సెంటర్ గా వినియోగించిన స్వర్ణ ప్యాలెస్ హోటల్ లో ఆగస్టు 9 న జరిగిన భారీ అగ్ని ప్రమాద ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే....
ఒకేసారి 1088 అంబులెన్స్లను ప్రారంభించిన ఏపీ సీఎం వైఎస్ జగన్
జూలై 1, బుధవారం ఉదయం 9:30 గంటలకు విజయవాడలోని బెంజి సర్కిల్ వద్ద 108,104 అత్యాధునిక అంబులెన్స్లను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్రంలో అత్యవసర...
రైతు భరోసా కేంద్రాల లోగో ఆవిష్కరించిన ఏపీ సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 11,158 రైతు భరోసా కేంద్రాలును ఏర్పాటు చేసి, గ్రామ సచివాలయ వ్యవస్థతో సమన్వయంగా పనిచేసేలా ఏర్పాట్లు చేయాలని ఇటీవలే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిన...
రేపు రెండోసారి భేటీ కానున్న హైపవర్ కమిటీ
ఆంధ్రప్రదేశ్ రాజధాని, రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై జీఎన్ రావు కమిటీ మరియు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు (బీసీజీ) ఇచ్చిన నివేదికలను పరిశీలించడానికి రాష్ట్రప్రభుత్వం హైపవర్ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. జనవరి 7న తొలిసారిగా...
రేపు భేటీ కానున్న హైపవర్ కమిటీ
ఆంధ్రప్రదేశ్ రాజధాని, రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై జీఎన్ రావు కమిటీ మరియు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు (బీసీజీ) ఇచ్చిన నివేదికలను పరిశీలించడానికి రాష్ట్రప్రభుత్వం హైపవర్ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. రాజధాని అంశంపై నివేదికలను...