Home Search
పిఠాపురం - search results
If you're not happy with the results, please do another search
పవన్, చంద్రబాబు భేటీ.. జనసేనకు కేటాయించబోయే స్థానాలపై చర్చ
ఐదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న తెలుగుదేశం పార్టీ.. ఈసారి ఎలాగైనా సీఎం కుర్చీ దక్కించుకోవాలని తహతహలాడుతోంది. అందుకోసమే ఈసారి జనసేన పార్టీతో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్తోంది. వైసీపీ సర్కార్ను కూల్చేయడమే ధ్యేయంగా.....
తుఫాన్ ఎఫెక్ట్.. లోకేష్ పాదయాత్రకు మరోసారి బ్రేక్
నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర మరోసారి నిలిచిపోయింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్తో ఇటీవల పాదయాత్ర నిలిచిపోయిన విషయం తెలిసిందే. చంద్రబాబు నాయుడు జైలు నుంచి విడుదల కావడంతో దాదాపు...
ఢిల్లీకి చంద్రబాబు నాయుడు.. ఓట్ల తొలగింపుపై ఈసీకి ఫిర్యాదు
తెలంగాణలో ఎన్నికల సమరం ముగిసింది. ఇక ఏపీలో మొదలు కానుంది. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ.. ఇప్పటి నుంచే అక్కడ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. నేతలు ఎన్నికలపై ఫోకస్ చేసి...
అంబటి రాయుడు ఎంట్రీ కన్ఫర్మ్, మరి సీటు సంగతి?
టీమిండియా క్రికెటర్ అంబటి రాయుడు రాజకీయ ప్రవేశానికి రంగం సిద్దమయ్యింది. త్వరలోనే ఆయన వైఎస్సార్సీపీలో చేరేందుకు అంతా రెడీ చేసుకుంటున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన రాయుడు ఇటీవలే ఐపీఎల్...
ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న కార్పొరేషన్స్, మున్సిపాలిటీల వివరాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో “ఫ్యాన్” హవానే కొనసాగించి, ఏపీ మున్సిపల్ ఎన్నికల...
అంతర్వేది ఘటనపై సీబీఐ దర్యాప్తును స్వాగతిస్తున్నాం – పవన్ కళ్యాణ్
తూర్పుగోదావరి జిల్లాలోని అంతర్వేదిలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో రథం దగ్ధమైన ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ దర్యాప్తు కోరడాన్ని స్వాగతిస్తున్నామని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ...
ఏపీలో మరో ఎమ్మెల్యే కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం కరోనా బారినపడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మరో ఎమ్మెల్యేకి కూడా కరోనా పాజిటివ్ గా తేలింది. తూర్పుగోదావరి జిల్లా, పిఠాపురం...
ఏపీలో జిల్లాల వారీగా కరోనా ప్రభావిత మండలాల జాబితా …
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 20, బుధవారం ఉదయానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2407 కు చేరినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. కరోనా వైరస్ వలన ఇప్పటివరకు రాష్ట్రంలో మరణించిన...
ఏపీలో కరోనా ప్రభావిత మండలాల జాబితా ఇదే…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 20, బుధవారం ఉదయానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2407 కు చేరినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. కరోనా వైరస్ వలన ఇప్పటివరకు రాష్ట్రంలో మరణించిన...
ఏపీలో 97 రెడ్ జోన్ మండలాల లిస్టు ఇదే …
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ 19, ఆదివారం నాటికీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 647 కు చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో జరిగిన...