Home Search
కరోనా - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
తెలంగాణలో గత కొన్ని రోజులుగా కరోనా వైరస్ ప్రభావం పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పలువురు ఎమ్మెల్యేలు, కీలక నాయకులు సైతం కరోనా వైరస్ బారిన పడుతున్నారు. ఈ క్రమంలో...
తెలంగాణలో మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కరోనా వైరస్ ప్రభావం పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు ఎమ్మెల్యేలు, కీలక నాయకులు సైతం కరోనా వైరస్ బారిన పడుతున్నారు. ఈ క్రమంలో...
హైదరాబాద్ నగరంలో 137 లింక్ మిస్సింగ్ రోడ్లను నిర్మిస్తున్నాం – మంత్రి కేటిఆర్
హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దేలా సమగ్రాభివృద్ధికి చేపట్టిన చర్యలలో భాగంగాట్రాఫిక్ సమస్యను పరిష్కరించుటకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. అందుకనుగుణంగా ప్రధాన రోడ్లపై...
కరోనా నేపథ్యంలో తిరుపతిలో ఆగస్టు 5 వరకు పూర్తి స్థాయి ఆంక్షలు
ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో గత కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. ముఖ్యంగా తిరుపతిలో కరోనా ప్రభావం ఎక్కువవుతుంది. ఈ నేపథ్యంలో జూలై 21, మంగళవారం నుంచి ఆగస్టు...
టి.కన్సల్ట్ యాప్ తో ఇకపై అన్నదాతలకు కూడా ఆన్లైన్ వ్యవసాయ కన్సల్టేషన్
తెలంగాణ రాష్ట్రంలోని అన్నదాతలు వ్యవసాయంలో కొత్త పుంతలు తొక్కేలా తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) రూపొందించిన టి.కన్సల్ట్ యాప్ వినూత్న సౌలభ్యం అందుబాటులోకి తెస్తోంది. వ్యవసాయంలోని అన్ని సమస్యలపై సమగ్ర అవగాహన,...
కరోనా కేసులు పెరుగుతుండడంతో ఆ జిల్లాలో 24 గంటల కర్ఫ్యూ
ఆంధ్రప్రదేశ్ లో గత కొన్ని రోజులుగా పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా జూలై 18 నాటికీ రాష్ట్రంలో కర్నూల్ జిల్లా(5681) తర్వాత, అత్యధికంగా తూర్పుగోదావరిలో జిల్లాలో 5499 పాజిటివ్ కేసులు...
గాంధీ ఆసుపత్రిలో సమ్మె విరమించిన ఔట్సోర్సింగ్ సిబ్బంది
గాంధీ ఆసుపత్రిలో గత రెండురోజులుగా ఔట్సోర్సింగ్ సిబ్బంది ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోజు ఉదయం నిరవధిక సమ్మెకు దిగుతున్నట్టుగా వారు పిలుపు నిచ్చారు. కాగా సిబ్బందితో ప్రభుత్వం చేపట్టిన చర్చలు...
ఏపీలో ఎంసెట్, ఐసెట్, ఈసెట్ సహా అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నిర్వహించాల్సిన ఎంసెట్, ఐసెట్, ఈసెట్ సహా ఇతర అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు జూలై 13,...
కరోనా వ్యాప్తి నేపథ్యంలో 55 గంటల పాటు పూర్తిస్థాయి లాక్డౌన్
రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 55 పాటు గంటల పాటు పూర్తిస్థాయి లాక్డౌన్ విధిస్తున్నట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో దాదాపు మూడు...
రూర్బన్ ప్రాజెక్టు పనుల ఖరారుపై మంత్రి ఎర్రబెల్లి సమీక్ష
రూర్బన్ ప్రాజెక్టు కింద చేపట్టాల్సిన పనుల ఖరారు, పర్వతగిరి, రాయపర్తి మండలాల డబుల్ బెడ్ రూం ఇండ్లు, కల్లాలు, ప్రగతిలో ఉన్న పలు అభివృద్ధి పనులపై గురువారం నాడు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి,...