Home Search
యోగి ఆదిత్యనాథ్ - search results
If you're not happy with the results, please do another search
ఉత్తరప్రదేశ్ లో ప్రియాంక గాంధీని అడ్డుకున్న పోలీసులు
ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ ని పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్ సోంభద్ర ప్రాంతంలో రెండు రోజుల క్రితం ఉబ్బా అనే గ్రామంలో జరిగిన భూవివాదంలో చనిపోయిన కుటుంబాలను పరామర్శించేందుకు...
మూడోసారి వారణాసి నుంచి మోదీ
దేశ సార్వత్రిక ఎన్నికల సమరంలో ఆసక్తికర ఘట్టం చోటుచేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసి నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మూడోసారి నామినేషన్ దాఖలు చేశారు. వినూత్నంగా, ఆకట్టుకునేలా ఆ కార్యక్రమం కొనసాగింది....
అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి వేగంగా ఏర్పాట్లు
ఉత్తర్ ప్రదేశ్లోని ఫైజాబాద్ జిల్లాలో శరవేగంగా మహాఘట్టానికి నిర్మాణం పూర్తి చేసుకుంటోంది. దీంతో అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. 2024 జనవరి...
ఈసారి తెలంగాణలో బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటు చేస్తుంది – ‘విజయ సంకల్ప సభ’లో ప్రధాని మోదీ
బీజేపీ 'విజయ సంకల్ప సభ'కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఈ క్రమంలో ఆయన హెచ్ఐసీసీ నుంచి హెలికాప్టర్ లో బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన సికింద్రాబాద్...
300 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యంతో ఆక్సిజన్ ప్లాంట్: సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం నాడు రాష్ట్రంలో కోవిడ్–19 నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆక్సిజన్ సరఫరా, వ్యాక్సిన్ సేకరణ, ఆసుపత్రుల్లో సదుపాయాలు సహా...
మార్చి 10 న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో సెలవు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్చి 10న 12 కార్పోరేషన్స్, 75 మునిసిపాలిటీలు/నగర పంచాయతీలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలింగ్ సందర్భంగా మార్చి 10న ఆయా కార్పోరేషన్స్, మునిసిపాలిటీలు పరిధిలో సెలవు...
ముగిసిన కృష్ణా నదీ బోర్డు సమావేశం: తెలంగాణకు 140, ఏపీకి 84 టీఎంసీలు
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం జనవరి 9, గురువారం నాడు హైదరాబాద్ లోని జలసౌధలో జరిగింది. బోర్డు యాజమాన్య చైర్మన్ ఆర్.కె.గుప్తా నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన...