Home Search
జగన్ - search results
If you're not happy with the results, please do another search
పరమవీరచక్ర, అశోకచక్ర పురస్కార గ్రహీతలకు కోటి నజరానా, సీఎం జగన్ ప్రకటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం నాడు తిరుపతిలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన స్వర్ణిమ్ విజయ్ వర్ష్ కార్యక్రమంలో పాల్గొన్నారు. 1971 ఇండో-పాక్ యుద్ధంలో భారత సాయిధ దళాలు...
అంతర్వేదిలో నూతన రథాన్ని ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం నాడు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని సీఎం వైఎస్ జగన్ దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న...
నేడు తిరుపతిలో పర్యటించనున్న సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు తిరుపతిలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆర్మీ అధికారులు ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 1971 ఇండో-పాక్ యుద్ధంలో భారత సాయిధ దళాలు...
విశాఖ ఉక్కు పరిశ్రమపై అసెంబ్లీలో తీర్మానం, కార్మిక సంఘాలతో సీఎం జగన్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు విశాఖపట్నంలో పర్యటించారు. ముందుగా విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న సీఎం వైఎన్ జగన్ విశాఖ ఉక్కుపరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న కార్మిక సంఘాల...
రేపు విశాఖపట్నంలో పర్యటించనున్న ఏపీ సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి బుధవారం నాడు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి విశాఖపట్నం చేరుకోనున్నారు. ముందుగా విశాఖలో శారదాపీఠం వార్షికోత్సవాల్లో సీఎం వైఎస్ జగన్...
గ్రామ, వార్డు వాలంటీర్లకు బహిరంగ లేఖ రాసిన ఏపీ సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జీతాల పెంపు, ఉద్యోగ భద్రతపై గ్రామ, వార్డు వాలంటీర్లు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 2.6 లక్షల మంది వాలంటీర్లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...
విశాఖ ఉక్కుపరిశ్రమ ప్రైవేటీకరణపై పునరాలోచన చేయండి, ప్రధానికి సీఎం జగన్ లేఖ
విశాఖ ఉక్కుపరిశ్రమ ప్రైవేటీకరణ కోసం కేంద్రప్రభుత్వ నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆందోళన మొదలైంది. జనవరి 27న ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) ప్రైవేటీకరణ ద్వారా పూర్తి నిర్వహణ నియంత్రణతో పాటు విశాఖ...
ఏపీలో రేషన్ వాహన దారులకు శుభవార్త చెప్పిన సీఎం జగన్, రూ.21 వేలకు పెంపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటి వద్దకే నాణ్యమైన బియ్యం, రేషన్ సరుకులు డోర్ డెలివరీ చేసేందుకు మొబైల్ వాహనాలను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. నిరుద్యోగ యువతకు జీవనోపాధి కల్పించేందుకు 9,260...
దిశ చట్టంపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష, కీలక ఆదేశాలు జారీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం నాడు దిశ చట్టంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మహిళల రక్షణ, భద్రత కోసం దిశా చట్టాన్ని మరింత మెరుగ్గా అమలు...
రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేయాలి: సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం నాడు రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పురోగతి సమీక్ష నిర్వహించారు. తోలి దశలో ప్రాధాన్యతా ప్రాజెక్టుల కింద నిర్ధేశించుకున్న పోలవరం, నెల్లూరు బ్యారేజీ, సంగం...