ఆగష్టు 10, 2015న ఒక భారతీయుడిని సీఈవోగా ప్రకటించి గూగుల్ సంస్థ ప్రపంచానికి ఒక పెద్ద ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ అవకాశం దక్కించుకున్న వ్యక్తే సుందర్ పిచాయ్. గూగుల్ సీఈవో గా ఎంపికై భారతీయులకు ఆదర్శంగా నిలిచిన ఆయన, ఆ స్థానానికి చేరుకోవడానికి ఎన్నో కష్టాలు ఎదురుకుని, పట్టుదల, నిబద్ధతతో ప్రయత్నించారు. స్టార్ట్ అప్ స్టోరీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ లో కష్టపడి గొప్ప స్థాయికి ఎదిగిన వ్యక్తుల గురించి, వినూత్న ఆలోచనలతో కంపెనీలు స్థాపించి విజయవంతమైన వ్యవస్థాపకులు, వారి ప్రయాణం గురించి పూర్తి వివరాలు అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ ఎపిసోడ్ లో ‘సుందర్ పిచాయ్’ యొక్క సక్సెస్ స్టోరీని వివరించారు.
సుందర్ పిచాయ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇
[subscribe]