గోదావరి ఎక్స్ప్రెస్.. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లేవారికి ఈ ట్రైన్ తెలిసే ఉంటుంది. తెలియడమే కాదు.. వారికి ఈ ట్రైన్ అంటే ఒక ఎమోషన్. 50 ఏళ్లుగా ఈ ట్రైన్ హైదరాబాద్-విశాఖపట్నం మధ్యలో సర్వీసులు అందిస్తోంది. ఇప్పటి వరకు కోట్లాది మందిని గమ్యస్థానాలకు చేర్చింది. కొద్దిరోజుల క్రితమే ఈ ట్రైన్ యాభై ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ప్రముఖ యూట్యూబర్ మనోజ్ఞ సూర్యదేవర ఓ స్పెషల్ వీడియో చేసి తన యూట్యూబ్ ఛానెల్లో అప్లోడ్ చేశారు. ఈ ట్రైన్కు సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. మరి మీరు కూడా గోదావరి ఎక్స్ప్రెస్కు సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోను చేసేయండి.
పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇