శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా 180వ పాఠంలో ఎ.ఎల్.విజయ్ దర్శకత్వంలో ప్రముఖ నటీ నటులు కంగనా రనౌత్, అరవింద్ స్వామి, నాజర్ ప్రధాన పాత్రల్లో నటించిన “తలైవి” సినిమాపై విశ్లేషణ చేశారు. ఈ సినిమాను తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, నటి జయలలిత జీవితం ఆధారంగా రూపొందించారు. ఈ సినిమాలో సన్నివేశాల రూపకల్పన, నటీనటుల పెర్ఫార్మన్స్, స్క్రీన్ ప్లే, దర్శకుడు ప్రతిభ గురించి పరుచూరి గోపాలకృష్ణ వివరించారు.
పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇