Tag: Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10 వేలు దాటిన కరోనా మరణాలు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం కరోనా కేసులు 15.6 లక్షలు దాటగా, కరోనా మరణాలు పదివేలు దాటాయి. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి శనివారం ఉదయం...
ప్రభుత్వ కార్యాలయాల్లో పనివేళల్లో మార్పు మే నెలాఖరు వరకు పొడిగింపు, ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి దృష్ట్యా మే 5వ తేదీ నుంచి కర్ఫ్యూ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి కర్ఫ్యూ అమలవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని...
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, మరో మూడు కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అగ్రవర్ణ పేదల సంక్షేమం కోసం కార్పోరేషన్స్ ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు రెడ్డి, కమ్మ,...
ఏపీలో 92,231 కరోనా పరీక్షలు నిర్వహించగా 20937 మందికి పాజిటివ్ గా నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. మే 21, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 15,42,079 కు చేరుకుంది. గత 24...
ఎంపీ రఘురామకృష్ణరాజుకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రఘురామకృష్ణరాజుకు వైద్య పరీక్షలు, బెయిల్ పిటిషన్ కు సంబంధించి శుక్రవారం నాడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ తరపున ముకుల్...
ఏపీలో బ్లాక్ఫంగస్ వ్యాధికి చికిత్స అందించే ఆసుపత్రుల వివరాలు ఇవే…
మ్యూకోర్ మైకోసిస్ (బ్లాక్ ఫంగస్) కేసుల చికిత్సను ఆరోగ్యశ్రీలో చేరుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే. దీంతో బ్లాక్ ఫంగస్ చికిత్సకయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది. కాగా రాష్ట్రంలో...
ఏపీలో కొత్తగా 22610 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. గత 24 గంటల్లో 1,01,281 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 22610 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. అనంతపూర్, చిత్తూరు,...
ఏపీలో కోవిడ్ తో అనాథలైన పిల్లలకు రూ.10 లక్షలు, ఎక్స్గ్రేషియాకు అర్హతలివే…
రాష్ట్రంలో కరోనా మహమ్మారి వలన తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన పిల్లల పేరుపై రూ.10 లక్షలు డిపాజిట్ చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే....
ఏపీలో కొత్తగా 23160 కరోనా కేసులు, 12 జిల్లాల్లో 1000 కి పైగా కేసులు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. కొత్తగా 23160 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మే 19, బుధవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 14,98,532 కు...
ఏపీలో కరోనా తీవ్రత: కొత్తగా 21320 మందికి పాజిటివ్, 99 మరణాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. సోమవారం ఉదయం 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 91,253 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 21,320 మందికి...













































