Tag: Andhra Pradesh
ఏపీలో ఆరోగ్యశ్రీ కింద బ్లాక్ ఫంగస్ చికిత్స, సీఎం జగన్ ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికి 9 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయని, బ్లాక్ ఫంగస్ చికిత్సను ఆరోగ్యశ్రీ పథకం తీసుకొస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి...
కరోనాతో అనాథలైన పిల్లల అకౌంట్లలో రూ.10లక్షల ఫిక్స్డ్ డిపాజిట్, సీఎం జగన్ కీలక నిర్ణయం
రాష్ట్రంలో కరోనా మహమ్మారి వలన తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను ఆదుకునే విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వలన అనాథలుగా మారిన పిల్లల పేరుపై రూ.10 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్...
ఏపీలో 73,749 కరోనా పరీక్షలు నిర్వహించగా 18561 మందికి పాజిటివ్ గా నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. మే 17, సోమవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 14,54,052 కు చేరుకుంది. గత 24...
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, కరోనా మృతుల అంత్యక్రియలకు 15 వేలు ఆర్థిక సాయం
కరోనాతో చనిపోయిన వారి అంత్యక్రియల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2021-22 ఏడాదికి గాను కరోనా మృతుల అంత్యక్రియలకు 15 వేల రూపాయల చొప్పున ఆర్థికసాయం అందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి...
ఏపీలో కొత్తగా 24171 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. గత 24 గంటల్లో 94,550 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 24171 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. అనంతపూర్, చిత్తూరు,...
ఏపీలో కొత్తగా 22517 కరోనా కేసులు, 11 జిల్లాల్లో 1000 కి పైగా కేసులు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. కొత్తగా 22517 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మే 15, శనివారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 14,11,320 కు...
అర్చకులు, ఇమామ్, మౌజమ్ ల గౌరవ వేతనం పెంపుపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన మే 4 న జరిగిన కేబినెట్ సమావేశంలో రాష్ట్రంలోని అర్చకులు, ఇమామ్ లు, మౌజమ్ లు, పాస్టర్ల గౌరవ వేతనం పెంపుకు ఆమోదం...
ఏపీకి చేరిన మరో 4 లక్షల 80 వేల కొవిషీల్డ్ కరోనా వ్యాక్సిన్ డోసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి ఏపీకి మరో 4 లక్షల 80 వేల కొవిషీల్డ్ కరోనా వ్యాక్సిన్ డోసులు చేరుకున్నాయి. ముందుగా పూణేలోని సీరం...
ఏపీలో 24 గంటల్లో 96 కరోనా మరణాలు, మరో 22018 పాజిటివ్ కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. గురువారం ఉదయం 9 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 89,087 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 22,018 మందికి...
ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పట్లో ఉండవు, తగిన సమయంలో నిర్ణయం: ఈసీ
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) గురువారం నాడు కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం నెలకున్న కరోనా పరిస్థితుల దృష్ట్యా ఇరు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు...















































