Tag: Andhra Pradesh
ఏపీలో మాస్కు ధరించని వారికీ రూ.100 ఫైన్, థియేటర్లతో 50 శాతం సీటింగ్ సామర్ధ్యం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం నాడు క్యాంపు కార్యాలయంలో కరోనా నియంత్రణ చర్యలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో ప్రతి...
ఏపీలో కరోనా : కొత్తగా 5963 పాజిటివ్ కేసులు, 27 మరణాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. కొత్తగా 5963 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఏప్రిల్ 19, సోమవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 9,68,000 కు...
1 నుంచి 9వ తరగతులకు సెలవులు ప్రకటన, టెన్త్, ఇంటర్ పరీక్షలు యథాతథం
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 20, మంగళవారం నుండి అన్ని పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులకు సెలవులు...
ఏపీలో కరోనా : కొత్తగా 6582 పాజిటివ్ కేసులు, 22 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. గతకొన్నిరోజులుగా మళ్ళీ పెద్దసంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు 35,922 కరోనా పరీక్షలు నిర్వహించగా...
ఏపీలో 7224 కరోనా పాజిటివ్ కేసులు, 2332 రికవరీలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. గత 24 గంటల్లో 35,907 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 7224 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. ఏప్రిల్ 17,...
ఏపీలో కొత్తగా 6096 కరోనా కేసులు, 20 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. కొత్తగా 6096 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఏప్రిల్ 16, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 9,48,231 కు...
నాగార్జునసాగర్, తిరుపతిలో రేపే పోలింగ్, అన్ని ఏర్పాట్లు పూర్తి
తెలంగాణ రాష్ట్రంలోని నాగార్జునసాగర్ అసెంబ్లీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి లోక్సభ స్థానాల ఉప ఎన్నిక పోలింగ్ రేపు (ఏప్రిల్ 17, శనివారం) జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల...
ఏపీలో కరోనా : కొత్తగా 5086 పాజిటివ్ కేసులు, 1745 రికవరీలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. గతకొన్నిరోజులుగా మళ్ళీ పెద్దసంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. బుధవారం ఉదయం 9 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకు 35,741 కరోనా పరీక్షలు నిర్వహించగా...
టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమాకు నోటీసులు జారీ చేసిన సీఐడీ
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుకు గురువారం నాడు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ముందుగా దేవినేని ఉమా ఏప్రిల్ 7న నిర్వహించిన మీడియా సమావేశంలో...
ఏపీలో కొత్తగా 4157 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. గత 24 గంటల్లో 35,732 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 4157 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. ఏప్రిల్ 14,...














































