Tag: Andhra Pradesh
ఏపీలో 35582 కరోనా పరీక్షలు నిర్వహించగా, 4228 మందికి పాజిటివ్ గా నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. కొత్తగా 4228 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఏప్రిల్ 13, మంగళవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 9,32,892 కు...
ఏపీలో కరోనా : కొత్తగా 3263 పాజిటివ్ కేసులు, 1091 రికవరీలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. గతకొన్నిరోజులుగా మళ్ళీ పెద్దసంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకు 33,755 కరోనా పరీక్షలు నిర్వహించగా...
ఏపీలో భారీగా కరోనా కేసులు, 24 గంటల్లో 3309 మందికి పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. గత 24 గంటల్లో 31,929 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 3309 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. ఏప్రిల్ 10,...
ఏపీలో 31268 కరోనా పరీక్షలు నిర్వహించగా, 2558 మందికి పాజిటివ్ గా నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. కొత్తగా 2558 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఏప్రిల్ 8, గురువారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 9,15,832 కు...
ఏపీలో ప్రశాంతంగా ముగిసిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 515 జెడ్పీటీసీ స్థానాల్లో మరియు 7220 ఎంపీటీసీ స్థానాల్లో గురువారం నాడు పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 5 గంటల వరకు క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసే...
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు: మధ్యాహ్నం 1 గంట వరకు 37.26 శాతం పోలింగ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 1 గంట వరకు 37.26 శాతం పోలింగ్ నమోదైనట్లుగా ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఉదయం 7 గంటలకు పోలింగ్...
ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు: ఉదయం 11 గంటల వరకు 21.65 శాతం పోలింగ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఉదయం 11 గంటల వరకు 21.65 శాతం పోలింగ్ నమోదైనట్లుగా ఎన్నికల అధికారులు వెల్లడించారు.
జిల్లాల వారీగా పోలింగ్ శాతం వివరాలు...
ఏపీలో కరోనా : కొత్తగా 2331 పాజిటివ్ కేసులు, 853 రికవరీలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. గతకొన్నిరోజులుగా మళ్ళీ పెద్దసంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు 31,812 కరోనా పరీక్షలు నిర్వహించగా...
ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై సందిగ్ధత తొలగిపోయింది. ఈ ఎన్నికలకు సంబంధించి హైకోర్టు డివిజన్ బెంచ్ కీలక తీర్పు వెలువరించింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పక్రియను నిలిపివేస్తూ సింగిల్ బెంచ్...
ఏపీలో భారీగా కరోనా కేసులు, 24 గంటల్లో 1941 మందికి పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. గత 24 గంటల్లో 31,657 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 1941 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. ఏప్రిల్ 6,...














































