Tag: Andhra Pradesh
ఏపీలో మరో 478 కరోనా పాజిటివ్ కేసులు, 3 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. బుధవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,76,814 కు చేరుకుంది. గత 24 గంటల్లో 64099...
ఏపీలో 2021 లో సాధారణ సెలవులు, ఐచ్ఛిక సెలవుల జాబితా ఇదే…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2021 సంవత్సరానికి సంబంధించిన సెలవులను ప్రకటించింది. సాధారణ, ఐచ్ఛిక(ఆప్షనల్) సెలవులను ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. 2021...
రాజధాని అమరావతిని కాపాడుకునేందుకు రాష్ట్ర ప్రజలంతా ఐక్యంగా పోరాడాలి: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ ఆ ప్రాంత గ్రామాల రైతులు చేస్తున్న ఉద్యమానికి డిసెంబర్ 17తో ఏడాది పూర్తికానుంది. ఈ సందర్భంగా మంగళవారం నాడు విజయవాడలో అమరావతి జేఏసీ మహా పాదయాత్ర...
ఏపీలో ప్రైవేట్ ల్యాబ్స్ లో కరోనా టెస్ట్ ధరలు తగ్గింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా నియంత్రణలో భాగంగా రోజువారీగా పెద్ద సంఖ్యలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చిన ఎన్ఏబీఎల్ ప్రైవేట్ ల్యాబ్స్ లలో కూడా కరోనా పరీక్షలు జరుగుతున్నాయి. ఈ...
ఏపీలో కరోనా: మరో 500 పాజిటివ్ కేసులు, 5 మరణాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 500 కరోనా పాజిటివ్ కేసులు, 5 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో డిసెంబర్ 15, మంగళవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,76,336...
ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్: బోర్డు రద్దు చేసిన ఫీజులివే…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు శుభవార్త అందింది. కరోనా నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కుంటున్న నేపథ్యంలో ఇంటర్మీడియట్ కు సంబంధించి చెల్లించాల్సిన పలు రకాల ఫీజులను రద్దు చేస్తున్నట్టుగా ఏపీ...
ఏపీ పోలీస్ శాఖకు జాతీయస్థాయి పురస్కారం
ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ మరో జాతీయస్థాయి పురస్కారం దక్కించుకుంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంలో గుర్తింపుగా ఏపీ పోలీస్ శాఖ ఈ అవార్డును అందుకుంది. ఇంటెరోపెరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ (ఐసీజేఎస్) ను అత్యుత్తమంగా...
జగనన్నఅమ్మఒడి రెండో విడత జనవరి 9 న ప్రారంభం
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో పిల్లల చదువు భారం కాకూడదని, పేద తల్లులు, పిల్లలకు అండగా ఉండేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత జనవరి 9 న "జగనన్న అమ్మఒడి" పథకాన్ని ప్రవేశపెట్టిన...
ఏపీలో కరోనా: మరో 305 పాజిటివ్ కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. డిసెంబర్ 14, సోమవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,75,836 కు, మరణాల సంఖ్య 7059 కు...
ఈ నెల 18 న భేటీ కానున్న ఏపీ కేబినెట్, పలు అంశాలపై చర్చ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన డిసెంబర్ 18, శుక్రవారం ఉదయం 11 గంటలకు వెలగపూడి సచివాలయంలోని ఒకటో బ్లాకులో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సంబంధించి...














































