రేపు బెంగళూరు వెళ్లనున్న ఏపీ సీఎం వైఎస్ జగన్

Andhra CM Jagan Mohan Reddy, Andhra Pradesh, AP CM YS Jagan, AP CM YS Jagan To Go Bengaluru On August 25 th, Ap Political News, AP Political Updates, AP Political Updates 2020, YS Jagan To Go Bengaluru

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆగస్టు 25 న బెంగళూరుకు వెళ్లనున్నారు. 26వ తేదీ కూడా సీఎం వైఎస్ జగన్ అక్కడే ఉంటారని, 27 న తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారని సీఎంఓ వర్గాలు వెల్లడించాయి. సీఎం వైఎస్‌ జగన్‌ పెద్ద కుమార్తె హర్షారెడ్డికి ప్రపంచంలోని టాప్‌ 5 బిజినెస్‌ స్కూల్స్‌ లో ఒకటైన ఇన్సీడ్‌ బిజినెస్‌ స్కూలులో సీటు వచ్చింది. ఈ నేపథ్యంలో తన కుమార్తెను పారిస్‌కు పంపేందుకు సీఎం వైఎస్‌ జగన్‌ బెంగళూరుకు వెళుతునట్టుగా తెలుస్తుంది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + 16 =