Tag: Andhra Pradesh
ప్రమాదాల నేపథ్యంలో పరిశ్రమల్లో ప్రత్యేక డ్రైవ్, ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం, నంద్యాల సహా వివిధ పారిశ్రామిక ప్రాంతాల్లోని పరిశ్రమల్లో ఇటీవల వరుస ప్రమాదాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని పరిశ్రమల్లో...
ఏపీలో పెరుగుతున్న కరోనా మరణాలు, ఒకే రోజులో 67 మంది మృతి
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. దీంతో మరోసారి భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో కొత్తగా 9747 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 9747...
ఏపీలో కరోనా వ్యాప్తి: ఒకేరోజు 3 జిల్లాల్లో 1000 కి పైగా పాజిటివ్ కేసులు...
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ప్రభావం రోజురోజుకి మరింతగా పెరుగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 9747 కరోనా పాజిటివ్ కేసులు, 67 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసుల్లో 3 జిల్లాల్లో 1000 కి...
ఏపీలో తొమ్మిదో విడత ఉచిత రేషన్ పంపిణీ ప్రారంభం
కరోనా నివారణ చర్యల్లో భాగంగా లాక్డౌన్ విధించినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలకు ఉచితంగా రేషన్ పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. పూర్తిస్థాయి లాక్డౌన్ ఎత్తివేశాక కూడా పేదలు ఉపాధి కోల్పోయిన నేపథ్యంలో...
ఏపీలో మరో ఇద్దరు ఎమ్మెల్యే లకు కరోనా పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ప్రభావంతో గత కొన్నిరోజులుగా పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు ఎమ్మెల్యేలు, కీలక నాయకులు సైతం కరోనా వైరస్ బారిన పడుతున్నారు. రాష్ట్రంలో...
ప్రముఖ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు కన్నుమూత
ప్రముఖ జానపద వాగ్గేయకారుడు, గాయకుడు వంగపండు ప్రసాదరావు కన్నుమూశారు. ఆయన వయసు 77 సంవత్సరాలు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. మంగళవారం తెల్లవారుజామున విజయనగరం జిల్లా పార్వతీపురంలోని ఆయన స్వగృహంలో గుండెపోటుతో...
కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత
సీపీఎం పార్టీ సీనియర్ నాయకుడు, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూశారు. ఆయన వయసు 59 సంవత్సరాలు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సున్నం రాజయ్యకు కరోనా పరీక్షలు నిర్వహించడంతో పాజిటివ్ గా...
వైఎస్ఆర్ చేయూత ద్వారా మహిళలకు రూ.4,500 కోట్లు అందజేత, ఆగస్టు 12 న ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళా స్వయం సాధికారితపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. అందులో భాగంగా ఏపీ ప్రభుత్వం ఆగస్టు 3, సోమవారం నాడు...
ఏపీలో 1500 దాటిన కరోనా మరణాలు, గత 24 గంటల్లో 63 మంది మృతి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ప్రభావం పెరుగుతుండడంతో గత కొన్ని రోజులుగా పెద్ద సంఖ్యలో మరణాలు నమోదు అవుతున్నాయి. ఆగస్టు 3, సోమవారం ఉదయం 10 గంటల వరకు కరోనా వలన మరణించిన వారి...
అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అధారిటీ ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ లో సీఆర్డీఏ రద్దు బిల్లుకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేస్తూ, ఆ చట్టానికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే....












































