Tag: Andhra Pradesh
ఏపీలో కరోనా విజృంభణ: మూడు జిల్లాల్లో 1000 కి పైగా పాజిటివ్ కేసులు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ప్రభావం మరింతగా పెరుగుతుంది. దీంతో రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. కొత్తగా 10171 కరోనా పాజిటివ్ కేసులు, 89 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా...
రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో 265 ఖైదీలకు కరోనా
ఆంధ్రప్రదేశ్ లో కరోనా తీవ్రత పెరుగుతుండడంతో ఆగస్టు 6, గురువారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 196789 కు చేరింది. ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరం(రాజమండ్రి) సెంట్రల్ జైలులో...
ఏపీలో కొత్త జిల్లాలపై మరో ముందడుగు, అధ్యయన కమిటీ ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై అధ్యయన కమిటీ ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్ ఇటీవలే ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై అధ్యయనం చేసేందుకు కమిటీని ఏర్పాటు...
బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
దేశంలో కరోనావ్యాప్తి రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో పలువురు ప్రజాప్రతినిధులు, పలు పార్టీల కీలక నేతలు సైతం కరోనా వైరస్ బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేత, రాజసభ సభ్యుడు సీఎం రమేష్...
ఏపీలో 1700 దాటిన కరోనా మరణాలు, ఒకేరోజులో 72 మంది మృతి
ఆంధ్రప్రదేశ్ లో కరోనా తీవ్రత రోజురోజుకి మరింతగా పెరుగుతుంది. దీంతో మరోసారి భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో కొత్తగా 10328 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన...
ఏపీలో ఇప్పటికే మూడు జిల్లాల్లో 20,000 పైగా కరోనా కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభణ కొనసాగుతుంది. రాష్ట్రంలో ఆగస్టు 6, గురువారం నాడు ఉదయం 10 గంటల వరకు మొత్తం కేసుల సంఖ్య 196789 కు చేరగా, మరణాల సంఖ్య 1753 కి...
మెగాస్టార్ చిరంజీవిని కలిసిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు గురువారం నాడు ప్రముఖ సినీనటుడు, మాజీ కేంద్ర మంత్రి చిరంజీవిని కలిశారు. హైదరాబాద్ లోని చిరంజీవి నివాసంలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా ఏపీ...
ఏపీలో పెరుగుతున్న కరోనా మరణాలు, ఒకే రోజులో 77 మంది మృతి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతుండడంతో గత కొన్ని రోజులుగా పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదు అవుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 10128 పాజిటివ్ కేసులు, 77 మరణాలు నమోదు అయ్యాయి....
ఏపీలో ఒకేరోజు మూడు జిల్లాల్లో 1000 కి పైగా కరోనా కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ప్రభావం మరింతగా పెరుగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 10128 కరోనా పాజిటివ్ కేసులు, 77 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసుల్లో 3 జిల్లాల్లో 1000 కి పైగా...
పెరుగుతున్న కరోనా కేసులు, ఆగస్టు 14 వరకు లాక్డౌన్ పొడిగింపు
ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో గత కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. ముఖ్యంగా తిరుపతిలో కరోనా ప్రభావం ఎక్కువవుతుంది. ఈ నేపథ్యంలో జూలై 21 నుంచి ఆగస్టు 5...













































