Tag: Andhra Pradesh
ఏపీలో భారీగా కరోనా కేసులు: 24 గంటల్లో 1813 కేసులు, 17 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో గతకొన్ని రోజులుగా పెద్దసంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో మరో 1813 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, వీటిలో 1775 మంది స్థానికులు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు...
కోవిడ్ కేర్ సెంటర్లకు జిల్లాకు రూ.కోటి కేటాయింపు, 76 సెంటర్లలో 45,240 బెడ్లు సిద్ధం
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి కోవిడ్ కేర్ సెంటర్ల నిర్వహణ కోసం ప్రతి జిల్లాకి కోటి రూపాయలు కేటాయించింది. ఈ మొత్తాన్ని వైద్య పరికరాలు, కోవిడ్...
ఏపీలో 25 వేలు దాటిన కేసులు, 292 కి పెరిగిన మరణాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతుండడంతో మొత్తం కేసులు సంఖ్య 25 వేలు దాటింది. మరో 1608 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవడంతో, జూలై...
కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో ఏపీ మంత్రి బుగ్గన భేటీ
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్తో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ జూలై 10, శుక్రవారం ఉదయం ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు, విభజన...
ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు: 24 గంటల్లో 1608 కేసులు, 15 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా ప్రభావం రోజురోజుకి మరింతగా పెరుగుతుంది. రాష్ట్రంలో మరో 1608 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 1576 మంది రాష్ట్రంలో వారు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన...
ఏపీలో భారీగా కరోనా కేసులు: 24 గంటల్లో 1555 కేసులు, 13 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకి కరోనా ప్రభావం పెరుగుతుంది. రాష్ట్రంలో మరో 1555 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, వీటిలో 1500 మంది స్థానికులు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 53, విదేశాల...
ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా కరోనాకు చికిత్స, ఫీజులు నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా బాధితులకు ఇప్పటివరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే చికిత్స అందిస్తుండగా, ఇకపై ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా వైద్యానికి అనుమతి ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా చికిత్సకు ఫీజులును ప్రభుత్వం...
ఏపీలో కొత్తగా 1062 కరోనా కేసులు, 12 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో గత కొన్నిరోజులుగా పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో మరో 1062 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, వీటిలో 1051 మంది స్థానికులు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన...
వైజాగ్ గ్యాస్ లీకేజి ఘటన: ఎల్జీ పాలిమర్స్ సీఈవో సహా 12 మంది అరెస్ట్
విశాఖపట్నం నగరంలోని ఎల్.జి.పాలిమర్స్ పరిశ్రమ నుండి స్టెరైన్ గ్యాస్ లీకైన ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోగా, 500 మందికి పైగా అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఈ గ్యాస్ లీకేజి ఘటనకు...
ఏపీలో 21 వేలు దాటిన కరోనా కేసులు, 252 కి చేరిన మరణాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 1178 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవడంతో జూలై 7, మంగళవారం ఉదయానికి మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 21197 కి చేరింది. వీటిలో 1155 మంది...















































