Tag: Andhra Pradesh
ఏపీలో కొత్తగా 1178 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ, 13 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 1178 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 1155 మంది రాష్ట్రంలో వారు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 22, విదేశాల నుంచి వచ్చిన వారు...
ఏపీలో 20 వేలు దాటినా కరోనా కేసులు, 239 కి చేరిన మరణాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 1322 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవడంతో, జూలై 6, సోమవారం ఉదయానికి మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20019 కి చేరింది. వీటిలో 1263 మంది...
విశాఖ గ్యాస్ లీకేజి ఘటనపై సీఎం జగన్ కు తుదినివేదిక సమర్పించిన హైపవర్ కమిటీ
విశాఖపట్నం నగరంలోని ఎల్.జి.పాలిమర్స్ పరిశ్రమ నుండి స్టెరైన్ గ్యాస్ లీకేజ్ వలన తీవ్ర అస్వస్థతకు గురై 12 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ గ్యాస్ లీకేజీ ఘటనపై అటవీ పర్యావరణం...
ఏపీలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు, ఒక్కరోజే 1322 నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా ప్రభావం రోజురోజుకి మరింతగా పెరుగుతుంది. రాష్ట్రంలో మరో 1322 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 1263 మంది రాష్ట్రంలో వారు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన...
ఏపీలో 10 లక్షలు దాటిన కరోనా పరీక్షలు, 14కు పెరిగిన వైరాలజీ ల్యాబ్ల సంఖ్య
కరోనా కట్టడి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో రికార్డ్ స్థాయిలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో జూలై 5, ఆదివారం ఉదయం 10...
ఏపీలో ఇప్పటికి 466 మంది పోలీసులకు కరోనా
కరోనా సమయంలో పోలీసుల పనితీరు, కృషి అద్భుతమని ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ కొనియాడారు. ఆదివారం నాడు డీజీపీ గౌతమ్ సవాంగ్ విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ, కోవిడ్ -19 పై పోరులో ఏపీ...
దేశంలో కరోనా పరీక్షల్లో 3 వ స్థానంలో నిలిచిన ఏపీ
రాష్ట్రంలో కరోనా నియంత్రణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. రాష్ట్రంలో రికార్డ్ స్థాయిలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో జూలై 5, ఆదివారం ఉదయం 10 గంటల...
ఏపీలో 17 వేలు దాటిన కరోనా కేసులు, 218 కి చేరిన మరణాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 765 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవడంతో, జూలై 4, శనివారం ఉదయానికి మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 17699 కి చేరింది. 727 మంది రాష్ట్రంలో...
మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు 14 రోజుల రిమాండ్, రాజమండ్రి జైలుకు తరలింపు
వైస్సార్సీపీ నేత, మచిలీపట్నం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మోకా భాస్కర్రావు హత్య కేసులో టీడీపీ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్టైన సంగతి తెలిసిందే. వైద్య పరీక్షల అనంతరం...
ఏపీలో ఒక్కరోజే 765 కరోనా కేసులు, 12 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 765 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 727 మంది రాష్ట్రంలో వారు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన...
















































