Tag: Andhra Pradesh
చీపురుపల్లిలో సరిజోఢీ..! కానీ..!!
జాబితా ఎంపికలో తెలుగుదేశం పార్టీ ఈసారి తీవ్రమైన కసరత్తే చేసింది. పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవాన విడుదల చేసిన నాలుగో జాబితాలోనూ కీలకమైన అభ్యర్థులు ఉన్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఉన్న వైసీపీ అభ్యర్థులకు...
పవన్ ప్రభంజనం ఓ రేంజ్లో ఉండనుందా?
ఏపీలో జరగనున్న ఎన్నికలలో జనసేన పార్టీ 21 స్థానాల్లో పోటీ చేస్తూ అన్ని స్థానాలలో గెలవడానికి పావులు కదుపుతోంది. పొత్తులో భాగంగా సీట్లను త్యాగం చేసిన పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో తక్కువ...
జనసేన పార్టీ నుంచి వైసీపీకి జంప్
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సమయం సమీపిస్తోన్న సమయంలో అన్ని పార్టీలకు అసంతృప్తి సెగలు గట్టిగానే తాకుతున్నాయి. తాజాగా అలా జనసేన పార్టీకి సీనియర్ నేత షాక్ తగిలింది. కొద్ది రోజులుగా డాక్టర్ బి.ఆర్...
రాజుకుంటున్న పొత్తు చిచ్చు
అనపర్తి టీడీపీలో తెలుగు తమ్ముళ్ల మధ్య సీట్ల కుంపటి భగ్గుమంటోంది. అక్కడ టికెట్ తనదేనని ముందునుంచీ చెబుతూ వస్తున్న మాజీ టీడీపీ ఎమ్మెల్యే నల్లిమల్లి రామకృష్ణారెడ్డి ప్రకటనకు ముందుగానే ప్రచారాలకు రెడీ అయిపోయారు....
టీడీపీలో ముదురుతోన్న అసంతృప్తుల రచ్చ
టికెట్ ఆశించి చివరకు అది దక్కకపోతే నేతలు చేసే రచ్చ అంతాఇంతా కాదు. ఎంతో ఖర్చు పెట్టామని.. తమకే సీటు కేటాయించకపోతే ఎలా అని లబోదిబోమంటారు. అలాంటిది ముందుగా అభ్యర్థిగా నువ్వే అని...
పట్టువదలని రఘురామ.. వెనక్కి తగ్గని కమలం!
2019లో వైసీపీ జెండాతో నరసాపురం నుంచి గెలిచిన రఘురామకృష్ణరాజు అప్పటి నుంచి ఇప్పటివరకు టీడీపీ వాయిస్తోనే మాట్లాడారు. గెలిచింది వైసీపీ నుంచే అయినా ఆయన ఏనాడు ఆ పార్టీ పనుల్లో పాలుపంచుకోలేదు. ఏం...
టీడీపీ సభల్లో కానరాని జనసేన, కాషాయ కార్యకర్తలు!
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సీన్స్ గుర్తున్నాయా? కాంగ్రెస్ పార్టీ సభల్లో టీడీపీ జెండాలు రెపరెపలాడాయి. చంద్రబాబు నేరుగా కాంగ్రెస్కు మద్దతు ఇవ్వనే లేదు. అయినా టీడీపీ క్యాడర్ కాంగ్రెస్ కండువాలు కప్పుకోని...
వైసీపీకి డిపాజిట్ కూడా దక్కదా?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురం అన్న విషయం అందరికీ తెలుసు.చిరంజీవి నుంచి పవన్ వరకూ అందరూ అక్కడే పుట్టారు. అందుకే సొంత నియోజకవర్గం అంటే మెగా...
కొడాలి నానికి కంగారు షురూ..
రాజకీయాల్లో అధికారం ఉంది కదా అని రెచ్చిపోతే..ఆ తర్వాత అదే పవర్ను పీక్కొని మరీ పక్కన పెట్టస్తారు ఓటర్లు. ఇప్పుడు ఏపీలో అదే సీన్ కనిపించబోతుందన్న టాక్ నడుస్తోంది. ఇప్పటికే వైసీపీ నేతలంతా...
అమరావతీ.. ఏమిటీ గతి! అధికార వైషమ్యాలకు బలి!!
నాడు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా ఏపీ రాజధానిగా అమరావతిని ఆమోదించారు. ఉమ్మడి ఏపీ రాజధానిగా హైదరాబాద్ను తీర్చిదిద్దిన చంద్రబాబునాయుడి సమర్థతపై నమ్మకంతో అమరావతి కోసం ఏకంగా.. 34 వేల ఎకరాలను...



































