Tag: IPL 2021
ఏబీ డివిలియర్స్ కీలక నిర్ణయం, క్రికెట్ కు పూర్తిగా వీడ్కోలు
దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్ మెన్ ఏబీ డివిలియర్స్ అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్స్ కు రిటైర్మెంట్ ఇస్తున్నట్లుగా శుక్రవారం నాడు ప్రకటించాడు. ఏబీ డివిలియర్స్ గతంలోనే దక్షిణాఫ్రికా జట్టుకు రిటైర్మెంట్ ప్రకటించగా, ఇప్పటివరకు...
సన్రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు టి.నటరాజన్ కు కరోనా, ఐసోలేషన్ లోకి మరో ఆరుగురు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2021 రెండో దశ సెప్టెంబర్ 19న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) లో ప్రారంభమైన సంగతి తెలిసిందే. కాగా రెండో దశ ప్రారంభంలోనే కోవిడ్-19 మహమ్మారి కలకలం మొదలైంది....
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టు కెప్టెన్ గా కూడా తప్పుకుంటున్నా : విరాట్ కోహ్లీ
ఐసీసీ టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత భారత టీ20 కెప్టెన్ పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు భారత క్రికెట్ జట్టు కెప్టెన్, స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ ఇటీవల సంచలన ప్రకటన...
నేటి నుంచే ఐపీఎల్-2021 రెండో దశ ప్రారంభం, ముంబయి ఇండియన్స్ తో చెన్నై సూపర్...
కరోనా వ్యాప్తి నేపథ్యంలో వాయిదాపడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2021 లో మిగిలిన మ్యాచులను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) లో నిర్వహించాలని భారత్ క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్ణయం తీసుకున్న...
ఐపీఎల్ 14వ సీజన్ మిగిలిన మ్యాచ్ ల షెడ్యూల్ విడుదల: సెప్టెంబర్ 19న ప్రారంభం,...
కరోనా వ్యాప్తి నేపథ్యంలో వాయిదాపడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2021 లో మిగిలిన మ్యాచులను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) లో నిర్వహించాలని భారత్ క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్ణయం తీసుకున్న...
ఐపీఎల్-2021 మిగిలిన మ్యాచులు యూఏఈలో నిర్వహణ: బీసీసీఐ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2021 లో మిగిలిన మ్యాచుల నిర్వహణ విషయంలో భారత్ క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది సెప్టెంబర్-అక్టోబర్ నెలలో దేశంలో రుతుపవనాలను పరిగణనలోకి తీసుకుని...
కరోనాపై పోరుకు రూ.30 కోట్ల భారీ విరాళం ప్రకటించిన సన్రైజర్స్ హైదరాబాద్
దేశంలో కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా పలు సంస్థలు ముందుకొస్తున్నాయి. ఈ క్రమంలో కరోనా సెకండ్ వేవ్ తో బాధపడుతున్నవారికి అండగా ఉండేందుకు సన్ టీవీ (సన్రైజర్స్ హైదరాబాద్) రూ.30 కోట్లు విరాళాన్ని...
ఐపీఎల్-2021 నిరవధికంగా వాయిదా
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2021 నిర్వహణ విషయంలో భారత్ క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో పలు జట్ల ఆటగాళ్లు కరోనా వైరస్ బారిన పడడంతో...
ఐపీఎల్-2021: ఇద్దరు ఆటగాళ్లకు కరోనా, నేటి కేకేఆర్ vs ఆర్సీబీ మ్యాచ్ రీషెడ్యూల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2021 ఆసక్తికరంగా సాగుతున్న తెలిసిందే. అయితే ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఐపీఎల్-2021 కు తొలి ఎదురుదెబ్బ తగిలింది. కోల్కతా నైట్రైడర్స్ కు చెందిన ఇద్దరు ఆటగాళ్లకు కరోనా...
సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ మార్పు, డేవిడ్ వార్నర్ నుంచి కేన్ విలియమ్సన్ కు బాధ్యతలు
ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2021 లో వరుస పరాజయాలు ఎదుర్కొంటున్న సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక మార్పు చోటుచేసుకుంది. సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ బాధ్యతలను డేవిడ్ వార్నర్ నుంచి కేన్...













































