Tag: TDP Party
సజ్జల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం, రెండు రాష్ట్రాలు కలవడం అసాధ్యం – వైఎస్ షర్మిల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అంశంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా స్పందించారు. సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యలను...
ఎక్కడ అవకాశం దొరికినా ఉమ్మడి ఏపీ కావాలనే కోరతాం, సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అంశంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మళ్ళీ ఎక్కడ అవకాశం దొరికినా ఉమ్మడి ఏపీ కావాలనే కోరతామని అన్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా...
గుంటూరు, బాపట్ల జిల్లాల్లో నేటి నుంచి మూడు రోజులపాటు చంద్రబాబు పర్యటన
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి నుంచి మూడు రోజుల పాటుగా గుంటూరు, బాపట్ల జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా నేడు గుంటూరు జిల్లా...
వారాహి…రెడీ ఫర్ ఎలక్షన్ బ్యాటిల్ – జనసేన అధినేత పవన్ కళ్యాణ్
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ త్వరలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టబోయే యాత్రకు ప్రత్యేక వాహనం సిద్ధమవుతోంది. ఈ వాహనంకు సంబంధించిన వీడియోను బుధవారం పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ, "వారాహి...రెడీ ఫర్...
బీసీ అంటే శ్రమ, బీసీ అంటే పరిశ్రమ…రాజ్యాధికారంలో భాగస్వాములు, జయహో బీసీ మహాసభలో సీఎం...
విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో “జయహో బీసీ మహా సభ” ఘనంగా జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి దాదాపు 84 వేల మందికి పైగా...
బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను, ఆకాంక్షలను అందరూ అర్థం చేసుకోవాలి: పవన్ కళ్యాణ్
బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను, ఆకాంక్షలను అందరూ అర్థం చేసుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రాజ్యాంగ నిర్మాత డా.బీ.ఆర్.అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. "భారత...
విజయవాడలో దేవినేని అవినాష్ ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు
వైఎస్సార్సీపీ నేత, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇంఛార్జ్ దేవినేని అవినాష్ ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. విజయవాడలోని అవినాష్ ఇంట్లో మంగళవారం ఉదయం నుంచి సోదాలు జరుగుతున్నాయి....
రాజ్యసభ వైస్ ఛైర్మన్ కొత్త ప్యానల్ జాబితా విడుదల, వైఎస్సార్సీపీ పార్లమెంటరీ నేత విజయసాయి...
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 7వ తేదీ నుంచి డిసెంబర్ 29వ తేదీ వరకు జరగనున్నాయి. కాగా రాజ్యసభ ఛైర్మన్గా ఉన్న ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్కర్ అధ్యక్షతన తొలిసారిగా రాజ్యసభ కార్యకలాపాలు జరగనున్నాయి....
వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో డిసెంబర్ 5న కర్నూలులో ‘రాయలసీమ గర్జన’
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానుల వ్యవహారంపై అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దూకుడుగా వెళ్తోంది. కర్నూలులో న్యాయ రాజధానిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆ పార్టీ ఆధ్వర్యంలో డిసెంబర్ 5న 'రాయలసీమ...
మహిళలను ఆర్ధికంగా, రాజకీయంగా పైకి తీసుకొచ్చేందుకు టీడీపీ కృషి చేస్తోంది – టీడీపీ అధినేత...
మహిళలను ఆర్ధికంగా, రాజకీయంగా పైకి తీసుకొచ్చేందుకు టీడీపీ కృషి చేస్తోందని తెలిపారు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఆయన పర్యటన మూడో రోజు శుక్రవారం...











































