Tag: TDP Party
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, టీచర్లకు బోధనేతర విధుల నుంచి మినహాయింపు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులకు/టీచర్లకు బోధనేతర విధులను ఇవ్వకూడదని నిర్ణయించింది. ఉపాధ్యాయులుకు బోధనేతర బాధ్యతల ఇవ్వకూడదనే నిబంధన చట్ట సవరణకు ముందుగా ఏపీ కేబినెట్ ఆమోదం...
డిసెంబర్ 2,3 తేదీల్లో వైఎస్సార్ కడప జిల్లాలో పర్యటించనున్న సీఎం జగన్, పూర్తి షెడ్యూల్...
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి త్వరలో వైఎస్ఆర్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలో జరుగనున్న పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆయన డిసెంబర్ 2,3 తేదీల్లో కడప జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ...
ఏపీకి 3 రాజధానులపై వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉంది, శాసనరాజధాని మాత్రం అమరావతిలోనే –...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 3 రాజధానులపై వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అయితే శాసనరాజధాని మాత్రం అమరావతిలోనే ఉంటుందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...
ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ, సీఎంవో స్పెషల్ సీఎస్ గా పూనం మాలకొండయ్య
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగ్లు జరిగాయి. ప్రస్తుతం సీఎంవోలో స్పెషల్ చీఫ్ సెక్రెటరీగా ఉన్న డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన...
రేపు మదనపల్లెలో సీఎం జగన్ పర్యటన, జగనన్న విద్యాదీవెన నాలుగో త్రైమాసిక నిధుల విడుదల
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (నవంబర్ 30, బుధవారం) అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా జగనన్న విద్యాదీవెన పథకానికి సంబంధించి నాలుగో త్రైమాసిక నిధులను...
గుంటూరులో ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు, నటుడు అలీ కుమార్తె వివాహ రిసెప్షన్, హాజరైన...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు, నటుడు అలీ కుమార్తె వివాహ రిసెప్షన్ ఘనంగా జరిగింది. మంగళవారం గుంటూరు పట్టణం ఇన్నర్ రింగ్ రోడ్డులోని శ్రీ కన్వెన్షన్ సెంటర్ వేదికగా జరిగిన ఈ...
ఆంధ్రప్రదేశ్ నూతన సీఎస్ గా కేఎస్ జవహర్ రెడ్డి నియామకం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా (సీఎస్) డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఈ రోజు (నవంబర్ 29, మంగళవారం) ఉత్తర్వులు జారీ చేసింది....
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం.. విచారణను తెలంగాణకు బదిలీ...
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణను తెలంగాణ రాష్ట్రానికి బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది సుప్రీంకోర్టు. ఈ మేరకు జస్టిస్ ఎంఆర్...
ఏపీ రాజధాని అమరావతి కేసు: నేడు సుప్రీంకోర్టులో విచారణ, కీలక ఆదేశాలు జారీ
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. న్యాయమూర్తులు కేఎం జోసెఫ్, బీవీ నాగరత్నల ధర్మాసనం ముందు నేడు ఈ కేసుపై సుప్రీంలో విచారణ జరుగగా. ఏపీ ప్రభుత్వం తరపున...
ఏపీ లోని రైతులకు ‘వైఎస్ఆర్ సున్నా వడ్డీ’ కింద రూ.199.94 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ...
ఆంధ్రప్రదేశ్లోని రైతులకు 'వైఎస్ఆర్ సున్నా వడ్డీ' పథకం కింద 199.94 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం తాడేపల్లి...









































