Tag: TDP Party
వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో డిసెంబర్ 8న ‘బీసీల ఆత్మీయ సమ్మేళనం’, హాజరవనున్న సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్లోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో త్వరలో బీసీల సమావేశం జరుగనుంది. డిసెంబర్ 8న జరుగనున్న ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవనున్నారు. ఈ...
సీఎం జగన్ కీలక నిర్ణయం.. హోంగార్డులకు కానిస్టేబుల్ పోస్టుల్లో రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్లోని హోంగార్డులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభవార్త చెప్పారు. రాష్ట్ర చరిత్రలో ఇంతకుముందు ఎన్నడూ లేనివిధంగా వారికి కానిస్టేబుల్ పోస్టుల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సివిల్, ఆర్మ్డ్ రిజర్వ్...
సీఎం జగన్ కీలక నిర్ణయం.. రాజమండ్రిలో 7.5 మెగావాట్ల ‘వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్’కు...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజమండ్రిలో 7.5 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యంతో నిర్మించే 'వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్'కు ఆమోదం తెలిపారు. ఈ మేరకు...
రాష్ట్రవ్యాప్త పాదయాత్రపై నారా లోకేష్ కీలక ప్రకటన, జనవరి 27 నుంచి ప్రారంభిస్తానని వెల్లడి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా తాను చేపట్టబోయే పాదయాత్రపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. 2023, జనవరి 27వ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రను చేపట్టబోతున్నట్టు నారా లోకేష్...
డిసెంబర్ 5న ఢిల్లీకి సీఎం వైఎస్ జగన్, జీ-20 సమ్మిట్ పై అఖిలపక్ష సమావేశానికి...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిసెంబర్ 5న ఢిల్లీలో పర్యటించనున్నారు. వచ్చే ఏడాది భారత్లో జరగనున్న జీ-20 దేశాల సమ్మిట్ లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించి, కార్యాచరణ రూపొందించేందుకు అన్ని...
ఆప్షన్-3 ఎంపిక చేసుకున్న లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలి – సీఎం...
ఆప్షన్-3 ఎంపిక చేసుకున్న లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. గురువారం ఆయన గృహ నిర్మాణ శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లి...
నా కర్నూలు పర్యటనతో వైసీపీలో ప్రకంపనలు మొదలయ్యాయి – టీడీపీ అధినేత చంద్రబాబు
తన కర్నూలు పర్యటనతో వైసీపీలో ప్రకంపనలు మొదలయ్యాయని పేర్కొన్నారు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ మేరకు ఆయన గురువారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఆక్వా కల్చర్...
ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు.. నెల్లూరు కోర్టులో చోరీ కేసు సీబీఐకి అప్పగింత
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నెల్లూరు జిల్లా కేంద్రంలోని కోర్టులో ఫైల్స్ మిస్సింగ్ కేసును సీబీఐ విచారణకు అప్పగించింది. ఈ మేరకు జస్టిస్ పీకే మిశ్రా గురువారం...
ఏపీలో కొత్త జిల్లా అధ్యక్షులు మరియు ప్రాంతీయ సమన్వయకర్తలను నియమించిన వైయస్ఆర్సీపీ, జాబితా ఇదే
ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటినుంచే పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల...
ఏపీలో అంగన్వాడీ సూపర్వైజర్ పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపిన హైకోర్టు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అంగన్వాడీ సూపర్వైజర్ గ్రేడ్-2 పోస్టుల భర్తీకి సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అంగన్వాడీ సూపర్వైజర్ పోస్టుల భర్తీకి హైకోర్టు నుంచి అనుమతి లభించింది. ఈ మేరకు...










































