గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలకు నామినేషన్ పక్రియ నవంబర్ 20వ తేదీతో ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రధాన రాజకీయపార్టీలు అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తున్నాయి. తాజాగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే 29 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ బుధవారం సాయంత్రం విడుదల చేసింది. అలాగే మరికొంత మంది అభ్యర్థుల పేర్లతో ఈ రోజు రాత్రికి రెండో జాబితా కూడా విడుదల అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.
జీహెచ్ఎంసీ ఎన్నికలకు 29 మంది అభ్యర్థులతో కూడిన కాంగ్రెస్ తొలిజాబితా:
- కాప్రా – పత్తి కుమార్
- ఏఎస్రావునగర్ – శిరీష రెడ్డి
- ఉప్పల్ – ఎం.రజిత
- నాగోల్ – ఎం.శైలజ
- మున్సూరాబాద్ – జక్కడి ప్రభాకర్
- ఆర్కేపురం – పున్న గణేష్
- హయత్నగర్ – గుర్రం శ్రీనివాస్ రెడ్డి
- హస్తినపురం – సంగీత నాయక్
- గడ్డిఅన్నారం – వెంకటేష్ యాదవ్
- సులేమాన్నగర్ – రిజవన బేగం
- మైలార్దేవ్పల్లి – శ్రీనివాస్ రెడ్డి
- రాజేంద్రనగర్ – బత్తుల దివ్య
- అత్తాపూర్ – వాసవి భాస్కర్గౌడ్
- కొండాపూర్ – మహిపాల్ యాదవ్
- మియాపూర్ – షరీఫ్
- అల్లాపూర్ – కౌసర్ బేగం
- బేగంపేట్ – మంజుల రెడ్డి
- మూసాపేట్ – జి.రాఘవేంద్ర
- ఓల్డ్ బోయినపల్లి – అమూల్య
- బాలానగర్ – సత్యం శ్రీ రంగం
- కూకట్పల్లి – తేజశ్వర్ రావు
- గాజులరామారం – శ్రీనివాస్ గౌడ్
- రంగారెడ్డి నగర్ – గిరగి శేఖర్
- సూరారం – బి.వెంకటేష్
- జీడిమెట్ల – బండి లలిత
- నెరేడ్మెట్ – మరియమ్మ
- మౌలాలి – ఉమామహేశ్వరి
- మల్కాజ్గిరి – శ్రీనివాస్ గౌడ్
- గౌతంనగర్ – టి.యాదవ్
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ