తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 2047 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జనవరి 16, ఆదివారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,09,209 కి పెరిగింది. అలాగే కరోనాతో మరో ముగ్గురు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 4,057 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ రోజువారీ బులెటిన్ లో వెల్లడించింది. ఇక ఆదివారం నాడు 55,883 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. కరోనా నుంచి మరో 2013 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 6,83,104 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 22,048 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు (2047):
- జీహెచ్ఎంసీ ఏరియా – 1174
- మేడ్చల్ మల్కాజిగిరి – 178
- రంగారెడ్డి – 140
- హనుమకొండ – 69
- సంగారెడ్డి – 50
- మంచిర్యాల – 42
- ఖమ్మం – 40
- నిజామాబాద్ – 38
- మహబూబ్ నగర్ – 37
- వికారాబాద్ – 25
- సూర్యాపేట – 21
- కరీంనగర్ – 21
- సిద్దిపేట – 19
- జగిత్యాల – 19
- భద్రాద్రి కొత్తగూడెం – 17
- నాగర్ కర్నూల్ – 14
- మెదక్ – 13
- నల్గొండ – 13
- వరంగల్ రూరల్ – 13
- పెద్దపల్లి – 12
- వనపర్తి – 11
- ఆదిలాబాద్ – 10
- మహబూబాబాద్ – 10
- రాజన్న సిరిసిల్ల – 9
- జనగామ – 8
- కామారెడ్డి – 8
- కొమరం భీం ఆసిఫాబాద్ – 7
- ములుగు – 7
- యాదాద్రి భువనగిరి – 5
- నారాయణ్ పేట్ – 5
- జోగులాంబ గద్వాల్ – 4
- నిర్మల్ – 4
- జయశంకర్ భూపాలపల్లి – 4
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ