తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 324 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో సెప్టెంబర్ 15, బుధవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,62,526 కి పెరిగింది. అలాగే కరోనాతో మరొకరు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 3,899 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ రోజువారీ బులెటిన్ లో వెల్లడించింది. ఇక బుధవారం నాడు 73,323 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. కరోనా నుంచి మరో 280 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 6,53,302 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 5,325 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు (324):
- జీహెచ్ఎంసీ ఏరియా – 79
- ఖమ్మం – 24
- కరీంనగర్ – 22
- నల్గొండ – 19
- రంగారెడ్డి – 18
- మేడ్చల్ మల్కాజిగిరి – 15
- వరంగల్ అర్బన్ – 12
- పెద్దపల్లి – 12
- రాజన్న సిరిసిల్ల – 11
- జగిత్యాల – 11
- వరంగల్ రూరల్ – 10
- జనగామ – 9
- సిద్దిపేట – 8
- మంచిర్యాల – 8
- మహబూబాబాద్ – 7
- సూర్యాపేట – 7
- యాదాద్రి భువనగిరి – 6
- సంగారెడ్డి – 6
- మహబూబ్ నగర్ – 5
- భద్రాద్రి కొత్తగూడెం – 5
- ఆదిలాబాద్ – 4
- జయశంకర్ భూపాలపల్లి – 4
- నాగర్ కర్నూల్ – 4
- వనపర్తి – 4
- వికారాబాద్ – 4
- మెదక్ – 3
- నిజామాబాద్ – 3
- కామారెడ్డి – 2
- నిర్మల్ – 2
- జోగులాంబ గద్వాల్ – 0
- కొమరం భీం ఆసిఫాబాద్ – 0
- ములుగు – 0
- నారాయణ్ పేట్ – 0
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ