తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు 26, బుధవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,14,483 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ లో పేర్కొంది. బుధవారం నాడు కొత్తగా 2795 కేసులు నమోదవగా, 60,386 శాంపిల్స్ పరీక్షించినట్టుగా పేర్కొన్నారు. కరోనా వలన మరో 8 మంది మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 788 కి పెరిగింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 86,095 మంది కరోనా నుంచి కోలుకోగా, ప్రస్తుతం 27,600 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 75.2 శాతానికి చేరుకోగా, మరణాల రేటు 0.68 (<1%) శాతంగా ఉంది.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(2795):
- జీహెచ్ఎంసీ – 449
- రంగారెడ్డి – 268
- నల్గొండ – 164
- ఖమ్మం – 152
- కరీంనగర్ – 136
- వరంగల్ అర్బన్ – 132
- సిద్దిపేట – 113
- మేడ్చల్ – 113
- నిజామాబాద్ – 112
- మంచిర్యాల – 106
- మహబూబాబాద్ – 102
- జగిత్యాల – 89
- సూర్యాపేట – 86
- పెద్దపల్లి – 77
- భద్రాద్రి కొత్తగూడెం – 72
- కామారెడ్డి – 55
- వనపర్తి – 55
- మహబూబ్ నగర్ – 45
- జనగామ – 42
- మెదక్ – 41
- నాగర్ కర్నూల్ – 40
- యాదాద్రి భువనగిరి – 39
- సంగారెడ్డి – 34
- వరంగల్ రూరల్ – 34
- రాజన్న సిరిసిల్ల – 32
- ఆదిలాబాద్ – 31
- జోగులాంబ గద్వాల్ – 31
- వికారాబాద్ – 27
- జయశంకర్ భూపాలపల్లి – 26
- ములుగు – 26
- నిర్మల్ – 25
- నారాయణ్ పేట్ – 24
- ఆసిఫాబాద్ – 17
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu