తెలంగాణలో రాష్ట్రంలో జూలై 19, ఆదివారం సాయంత్రం 5 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 45,076 కు చేరింది. ఆదివారం నాడు మరో 1296 కేసులు నమోదు కాగా, 12,519 శాంపిల్స్ పరీక్షించినట్టుగా తెలిపారు. అలాగే కరోనా వలన రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 415 కి పెరిగింది. కోవిడ్ నుంచి మరో 1,831 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 32,438 కి చేరింది. ప్రస్తుతం 12,224 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 72 శాతానికి చేరుకోగా, మరణాల రేటు 0.92 (< 1%) శాతంగా ఉంది.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(1296):
- జీహెచ్ఎంసీ – 557
- వరంగల్ అర్బన్ – 117
- రంగారెడ్డి – 111
- మేడ్చల్ – 87
- కామారెడ్డి – 67
- వరంగల్ రూరల్ – 41
- మెదక్ – 29
- పెద్దపల్లి – 29
- సంగారెడ్డి – 28
- కరీంనగర్ – 27
- నల్గొండ - 26
- నిజామాబాద్ – 24
- మహబూబాబాద్ – 21
- రాజన్న సిరిసిల్ల – 19
- సూర్యాపేట – 16
- ఆదిలాబాద్ – 15
- యాదాద్రి భువనగిరి – 15
- నాగర్ కర్నూల్ – 13
- జగిత్యాల – 11
- సిద్దిపేట – 10
- వనపర్తి – 7
- మహబూబ్ నగర్ – 6
- ఖమ్మం – 5
- జనగామ – 5
- జోగులాంబ గద్వాల – 4
- ములుగు – 2
- వికారాబాద్ – 1
- ఆసిఫాబాద్ – 1
- మంచిర్యాల – 1
- నిర్మల్ – 1
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu