తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 4559 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జనవరి 25, మంగళవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,43,354 కి పెరిగింది. అలాగే కరోనాతో మరో ఇద్దరు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 4,077 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ రోజువారీ బులెటిన్ లో వెల్లడించింది. ఇక మంగళవారం నాడు 1,13,670 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. కరోనా నుంచి మరో 1,961 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 7,03,008 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 36,269 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు (4559):
- జీహెచ్ఎంసీ ఏరియా – 1450
- మేడ్చల్ మల్కాజిగిరి – 432
- రంగారెడ్డి – 322
- హనుమకొండ – 201
- ఖమ్మం – 145
- నల్గొండ – 138
- కరీంనగర్ – 112
- మంచిర్యాల – 99
- నిజామాబాద్ – 98
- మహబూబ్ నగర్ – 98
- పెద్దపల్లి – 96
- భద్రాద్రి కొత్తగూడెం – 93
- రాజన్న సిరిసిల్ల – 93
- వికారాబాద్ – 89
- సంగారెడ్డి – 88
- సిద్దిపేట – 87
- యాదాద్రి భువనగిరి – 84
- సూర్యాపేట – 78
- నాగర్ కర్నూల్ – 76
- నిర్మల్ – 74
- మహబూబాబాద్ – 71
- వనపర్తి – 67
- జగిత్యాల – 66
- మెదక్ – 59
- వరంగల్ రూరల్ – 54
- ఆదిలాబాద్ – 52
- కామారెడ్డి – 47
- జనగామ – 46
- జయశంకర్ భూపాలపల్లి – 37
- జోగులాంబ గద్వాల్ – 35
- ములుగు – 31
- కొమరం భీం ఆసిఫాబాద్ – 21
- నారాయణ్ పేట్ – 20
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ